ETV Bharat / state

స్నేహితుని కుటుంబాన్ని ఆదుకున్న తోటి విద్యార్థులు - students help to their friend's family

కరోనా సోకి తమ స్నేహితుడు మృతిచెందటంతో ఆ విద్యార్థులు దిగ్భ్రాంతి చెందారు. కష్టాల్లో ఉన్న అతని కుటుంబానికి ఏదైనా సాయం చేయాలని తలచారు. చేయిచేయి కలిపి 3 లక్షల రూపాయల ఆర్థిక సాయాన్ని మృతుడి తల్లికి అందజేశారు.

damalacheruvu
damalacheruvu
author img

By

Published : Sep 13, 2020, 5:30 AM IST

చిత్తూరు జిల్లా పాకాల మండలం దామలచెరువు పదో తరగతి విద్యార్థులు... కష్టాల్లో ఉన్న స్నేహితుని కుటుంబానికి 3 లక్షల రూపాయల ఆర్థిక సాయం చేశారు. వాళ్ల స్నేహితుడు గణేష్, అతని తండ్రి ఇటీవల కరోనాతో మృతి చెందారు. దీంతో కలత చెందిన ఆ విద్యార్థులు... ఆ కుటుంబానికి ఏదైనా సాయం చేయాలని అనుకున్నారు. అందరూ కలిసి 3 లక్షల రూపాయలను సేకరించారు. ఒంటరిగా ఉంటున్న గణేష్ తల్లికి... పెద్దల ద్వారా ఆర్థిక సాయాన్ని అందించారు. విద్యార్థుల సేవాగుణాన్ని స్థానికులు అభినందించారు.

ఇదీ చదవండి

చిత్తూరు జిల్లా పాకాల మండలం దామలచెరువు పదో తరగతి విద్యార్థులు... కష్టాల్లో ఉన్న స్నేహితుని కుటుంబానికి 3 లక్షల రూపాయల ఆర్థిక సాయం చేశారు. వాళ్ల స్నేహితుడు గణేష్, అతని తండ్రి ఇటీవల కరోనాతో మృతి చెందారు. దీంతో కలత చెందిన ఆ విద్యార్థులు... ఆ కుటుంబానికి ఏదైనా సాయం చేయాలని అనుకున్నారు. అందరూ కలిసి 3 లక్షల రూపాయలను సేకరించారు. ఒంటరిగా ఉంటున్న గణేష్ తల్లికి... పెద్దల ద్వారా ఆర్థిక సాయాన్ని అందించారు. విద్యార్థుల సేవాగుణాన్ని స్థానికులు అభినందించారు.

ఇదీ చదవండి

నిన్న వివాహం..నేడు మరణం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.