ETV Bharat / state

వైకాపా నేతలది దుష్ప్రచారం : ఉపముఖ్యమంత్రి కే.ఈ

తిరుమల తిరుపతి దేవస్థానంపై వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని  డిప్యూటి సీఎం కెఈ కృష్ణమూర్తి   మండిపడ్డారు. స్వామివారి భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా వైకాపా  బురద జల్లడం సమంజసం కాదన్నారు.

author img

By

Published : Apr 25, 2019, 4:54 AM IST

ఉపముఖ్యమంత్రి కే.ఈ

తితిదే వ్యవహారంలో వైసీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి ఆరోపించారు. బంగారం బ్యాంకుల్లో డిపాజిట్ చేసే ప్రక్రియ ఇవాల్టిది కాదని గుర్తుచేశారు. పంజాబ్ నేషనల్ బ్యాంకులో గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ కింద 17ఏప్రిల్ 2016న 1,311 కిలోలు డిపాజిట్ చేశారన్నారు. 3ఏళ్ల కాలవ్యవధి ముగియడంతో బంగారాన్ని వెనక్కి తీసుకోవాలని తితిదే ఫైనాన్సియల్ సబ్ కమిటి మార్చి 20న నిర్ణయం తీసుకుందన్నారు. వైకాపా నేత విజయసాయిరెడ్డి వ్యాఖ్యలు నిరాధారమైనవన్నారు. 13 ఛార్జిషీట్లలో ఏ2 నిందితుడిగా ఉన్న అతడి నుంచి ఇంతకన్నా మంచి మాటలు వస్తాయని అనుకోవడం భ్రమే అన్నారు. . 16నెలలు జైల్లో ఉండివచ్చిన వ్యక్తికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి గురించి మాట్లాడే యోగ్యత, నైతికత లేవన్నారు. దేవుడి సొమ్ము దొంగిలించడం ఎంత అపచారమో, దేవుడిపై దుష్ప్రచారం చేయడం, భక్తులపై నిందలు వేయడం అంతకన్నా అపచారమని వ్యాఖ్యనించారు.

ఉపముఖ్యమంత్రి కే.ఈ

తితిదే వ్యవహారంలో వైసీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి ఆరోపించారు. బంగారం బ్యాంకుల్లో డిపాజిట్ చేసే ప్రక్రియ ఇవాల్టిది కాదని గుర్తుచేశారు. పంజాబ్ నేషనల్ బ్యాంకులో గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ కింద 17ఏప్రిల్ 2016న 1,311 కిలోలు డిపాజిట్ చేశారన్నారు. 3ఏళ్ల కాలవ్యవధి ముగియడంతో బంగారాన్ని వెనక్కి తీసుకోవాలని తితిదే ఫైనాన్సియల్ సబ్ కమిటి మార్చి 20న నిర్ణయం తీసుకుందన్నారు. వైకాపా నేత విజయసాయిరెడ్డి వ్యాఖ్యలు నిరాధారమైనవన్నారు. 13 ఛార్జిషీట్లలో ఏ2 నిందితుడిగా ఉన్న అతడి నుంచి ఇంతకన్నా మంచి మాటలు వస్తాయని అనుకోవడం భ్రమే అన్నారు. . 16నెలలు జైల్లో ఉండివచ్చిన వ్యక్తికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి గురించి మాట్లాడే యోగ్యత, నైతికత లేవన్నారు. దేవుడి సొమ్ము దొంగిలించడం ఎంత అపచారమో, దేవుడిపై దుష్ప్రచారం చేయడం, భక్తులపై నిందలు వేయడం అంతకన్నా అపచారమని వ్యాఖ్యనించారు.

ఉపముఖ్యమంత్రి కే.ఈ

ఇదీ చదవండి

టిక్​టాక్​పై నిషేధాన్ని ఎత్తేసిన మద్రాస్ హైకోర్టు

Intro:JK_AP_NLR_03_24_NABARD_ON_KISAN_MOTA RAS_RAJA_PKG_VIS_1_C3 anc రాత్రిపూట మోటార్లు వేయడానికి వెళ్ళే ఎంతమంది రైతులు పాము కాటుకు గురై చనిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి. విద్యుత్ ఘాతానికి గురై ప్రాణాలు కోల్పోతున్నారు. ఇక నుంచి ఇలాంటి ఉపద్రవాలకు గురి కానవసరం లేదు. ఈ సమస్యల నుంచి బయట పడేందుకు సాంకేతిక ఫలాలు వచ్చాయి. సెల్ ఫోన్ తోనే వ్యవసాయ పంపుసెట్ల ను నేను తెస్తున్నారు. ఈ సెల్ ఫోన్ తో ఇంటి వద్ద నుంచి మోటర్ ఆన్ చేయడం ఆఫ్ చేయటం జరుగుతుంది. నాబార్డు సహకారంతో కిసాన్ రాజా మొబైల్ మోటార్ కంట్రోల్ ను రైతులు ఉపయోగించుకుంటున్నారు. ఈ పరిస్థితులపై జై కిసాన్ కథనం. వాయిస్ ఓవర్1, నెల్లూరు జిల్లాలోని కోవూరు మండలం వే గురు లేగుంటపాడు తదితర గ్రామాల్లో రైతులకు నాబార్డ్, రైతు ఉత్పత్తి దారుల సంఘం ప్రగతి యువ కేంద్రం రైతులకు కిసాన్ రాజా మొబైల్ కంట్రోల్ అందజేశారు. ప్రగతి యువకేంద్రం ఉత్పత్తి దారుల సంఘం లో ఉన్న 50 మంది రైతులకు మొబైల్స్ తో పనిచేసే కిట్టు నీ రైతులకు అందజేశారు. ఈ కిట్ మొబైల్ సిమ్ అమర్చుకుంటే ఇంటి వద్ద నుంచే మోటారు ఆన్ చేసుకోవడం చేసుకోవటం జరుగుతుందని రైతులు చెబుతున్నారు. ఈ మొబైల్ రావడంతో అరటి పూలతోటలకు బాగా నీరు కోరుకుంటున్నామని రైతులు ఆనందం గా చెబుతున్నారు. బైట్, రైతులు నెల్లూరు జిల్లా వాయిస్ ఓవర్2 కిసాన్ రాజా మొబైల్ కంట్రోల్ రైతులకు చాలా బాగా ఉపయోగపడుతుందని పలువురు రైతులు చెబుతున్నారు. మొబైల్ కంట్రోల్ తో మోటారును ఎక్కడ నుంచి అయినా నా ఆఫ్ , ఆన్ చేయవచ్చని రైతులు చెబుతున్నారు. నెల్లూరు , హైదరాబాద్ నుంచి నైనా మోటార్ ను ఆన్ చేయవచ్చని రైతులు చెబుతున్నారు . ఈ మొబైల్ రావడం వలన రైతులకు చాలా వరకు ప్రమాదాల తగ్గాయని వారు చెబుతున్నారు. కరెంటు లో ఓల్టేజ్ ఉన్న మొబైల్ తెలుపుతుందని రైతులు చెబుతున్నారు. బైట్, రైతులు నెల్లూరు జిల్లా వాయిస్ ఓవర్,3 నాబార్డ్ సంస్థ రైతు ఉత్పత్తిదారుల సంఘమైన ప్రగతి యువ కేంద్రం లో ఉన్న కొంత మంది మంది రైతులకు కిసాన్ రాజా మొబైల్ కంట్రోల్ అందజేసింది. ఈ కంట్రోల్ విలువ అ ఆరువేల రూపాయలు, మొత్తం ఆరు వేల రూపాయలు సంస్థ ఇచ్చిందని ప్రగతి కేంద్రం లో పనిచేస్తున్న సీఈవో లు తెలిపారు. ఇండియాలోనే మొదటి సారి ఈ మొబైల్ నాబార్డు నెల్లూరు జిల్లా రైతులకు ఇచ్చిందని వారు తెలిపారు. బైట్, ప్రసాద్ రెడ్డి, కేపీఎల్ మ్యాక్స్ సీఈఓ భూపేష్ ప్రగతి యువ కేంద్రం సీఈఓ వాయిస్ ఓవర్4 తీర ప్రాంతాల్లో కూడా భూగర్భ జలాలు తగ్గుతుండడంతో వాటిని కాపాడేందుకు కిసాన రాజా మొబైల్ కంట్రోల్ ఏర్పాటు చేశామని నాబార్డ్ జనరల్ మేనేజర్ రమేష్ బాబు తెలిపారు. ఈ మొబైల్ మోటార్ లో నీటి శాతాన్ని కూడా తెలుపుతుందని ఆయన తెలియజేశారు. ప్రగతి యువ కేంద్రం లో ఉన్న రైతులకు ఈ మొబైల్ అందించామని, ఈ మొబైల్ బాగా పనిచేస్తుందని రైతులు తెలిపారని ఆయన అన్నారు. బైట్, రమేష్ బాబు నాబార్డ్ బ్యాంకు జనరల్ మేనేజర్ నెల్లూరు జిల్లా


Body:నాబార్డు మొబైల్ కంట్రోల్


Conclusion:బి రాజా నెల్లూరు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.