ETV Bharat / state

'ప్రత్యేక హోదా కోసం కృషి చేస్తాం'

నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటి పార్లమెంటు సమావేశం కావడంతో ఆంధ్రప్రదేశ్ ఎంపీలు ప్రత్యేక హోదాపై దృష్టి పెట్టారు. రాష్ట్రానికి మేలు జరిగేలా చర్చలు లేవనెత్తుతామని విజయసాయి రెడ్డి అన్నారు.

author img

By

Published : Jun 17, 2019, 12:19 PM IST

Updated : Jun 17, 2019, 12:34 PM IST

విజయసాయి రెడ్డి
విజయసాయి రెడ్డి

రాష్ట్ర ప్రయోజనాలకు అనుగుణంగా పార్లమెంటులో చర్చలు లేవనెత్తనున్నట్లు వైకాపా ఎంపీ విజయసాయి రెడ్డి అన్నారు. ప్రత్యేక హోదా, విభజన చట్టంలోని అంశాల అమలు కోసం కృషి చేస్తామన్నారు. గతంలో కంటే రాష్ట్రానికి ఎక్కువ నిధులు తీసుకురావడానికి ప్రయత్నిస్తామని రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి తెలిపారు. అవినీతిరహిత పాలనే ధ్యేయంగా వైకాపా ప్రభుత్వం పని చేస్తుందని తెలిపారు.

నూతన ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత తొలి లోక్​సభ సమావేశాలు కావడంతో ప్రమాణ స్వీకారాలు చేయడానికి కొత్త ఎంపీలు ఎంతో ఆసక్తిగా ఉన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే పార్లమెంటులో పని చేస్తామని తెలిపారు.

ఇదీ చదవండి

'పక్షం, విపక్షం కాదు.. నిష్పక్షపాతమే కీలకం'

విజయసాయి రెడ్డి

రాష్ట్ర ప్రయోజనాలకు అనుగుణంగా పార్లమెంటులో చర్చలు లేవనెత్తనున్నట్లు వైకాపా ఎంపీ విజయసాయి రెడ్డి అన్నారు. ప్రత్యేక హోదా, విభజన చట్టంలోని అంశాల అమలు కోసం కృషి చేస్తామన్నారు. గతంలో కంటే రాష్ట్రానికి ఎక్కువ నిధులు తీసుకురావడానికి ప్రయత్నిస్తామని రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి తెలిపారు. అవినీతిరహిత పాలనే ధ్యేయంగా వైకాపా ప్రభుత్వం పని చేస్తుందని తెలిపారు.

నూతన ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత తొలి లోక్​సభ సమావేశాలు కావడంతో ప్రమాణ స్వీకారాలు చేయడానికి కొత్త ఎంపీలు ఎంతో ఆసక్తిగా ఉన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే పార్లమెంటులో పని చేస్తామని తెలిపారు.

ఇదీ చదవండి

'పక్షం, విపక్షం కాదు.. నిష్పక్షపాతమే కీలకం'

Intro:ఒక వైపు సువర్ణ ముఖి నది. రెండు వైపులా జాతీయ రహదారులు. మరో వైపు అటవీశాఖ మొక్కలు పెంపకం కేంద్రం రైలు పట్టాలు ఆనుకుని చెత్తను తరలిసునారు. రైతుల పంటల సాగుకు ఇబ్బంది గా అక్కడే వేయడం జరుగుతుంది.రహదారుల పైకి వాసన వెదజల్లుతుంది. ముక్కలు మూసుకుని పోతున్నారు. పొగతో జాతీయ రహదారులపై ప్రమాదాలు జరుగుతునాయి.


Body:నెల్లూరు జిల్లా నాయుడుపేట పురపాలక సంఘం పరిధిలో 60వేల మంది ఉన్నారు. పట్టణంలోని 10200 ఇళ్ల లోని చెత్తను ఐదు నుంచి పది వాహనాలతో తరలింపులు చేస్తున్నారు.డంపింగ్ యార్డు లేక రహదారుల పక్కనే గుట్టలు గుట్టలు గా వేయడం జరుగుతుంది.దీంతో ఇక్కడి కి పశువులు పందులు చేరుకుని తిరుగుతున్నాయి. ఈ చెత్త లోని ఈగలు దోమలతో పక్కనే వున్న పొలాల్లో సాగు కష్టం అవుతుంది. పంటల దిగుబడి తగ్గుతుంది. ఇక్కడే ఉన్న మొక్కలు పెంపకం కేంద్రంలో కి పొగ ఈగలు చేరి అక్కడి కూలీలు ఉండలేక పోతున్నారు. మొక్కలు పెంపకానికి ఇబ్బందిగా మారింది. రైతులు అడిగితే పోలీసులు తీసుకొచ్చి తరలిసునారు.పురపాలక సంఘం అధికారులు చెత్తను సంపదగా చేసేందుకు చర్యలు తీసుకోవడం లేదు. శుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వడం లేదు.వర్మీ కంపోసు తయారీ యూనిట్లకు పూనుకోవడం లేదు. చెత్తను సద్వినియోగం చేసుకోవడం లేదు. ఎక్కడ బడితే అక్కడ చెత్త తోసి గందరగోళం చేస్తున్నారు.
బైట్లు.1శ్రీ నివాసులు 2.రమేష్.3.కృష్ణ.


Conclusion:
Last Updated : Jun 17, 2019, 12:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.