ETV Bharat / state

సీఎం సమీక్షలపై జగన్​కు ఉలుకెందుకు?: ఆనందబాబు

ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజాసమస్యలపై సమీక్షలు నిర్వహిస్తే వైకాపా నాయకుడు జగన్ ఎందుకు ఉలికి పడుతున్నారని మంత్రి ఆనందబాబు ప్రశ్నించారు. వైకాపా నేతల లేఖలకు ఈసీ ఎందుకు స్పందిస్తోందని నిలదీశారు.

author img

By

Published : Apr 22, 2019, 12:03 PM IST

జగన్​కు ఉలుకెందుకు: మంత్రి ఆనందబాబు

వైకాపా నేతలు వ్యవహారిస్తున్న తీరుపై మంత్రి నక్కా ఆనంద్​బాబు మండిపడ్డారు. ప్రతిపక్ష నేతలు అధికారం కోసం పగటి కలలు కంటున్నారని విమర్శించారు. సీఎం హోదాలో ప్రజాసమస్యలపై సమీక్షలు చేస్తుంటే జగన్ కు ఉలుకెందుకు అని దుయ్యబట్టారు. వైకాపా నేత విజయసాయిరెడ్డి లేఖలు రాస్తే ఈసీ ఎందుకు స్పందిస్తోందని ప్రశ్నించారు.

వైకాపా నేతలు వ్యవహారిస్తున్న తీరుపై మంత్రి నక్కా ఆనంద్​బాబు మండిపడ్డారు. ప్రతిపక్ష నేతలు అధికారం కోసం పగటి కలలు కంటున్నారని విమర్శించారు. సీఎం హోదాలో ప్రజాసమస్యలపై సమీక్షలు చేస్తుంటే జగన్ కు ఉలుకెందుకు అని దుయ్యబట్టారు. వైకాపా నేత విజయసాయిరెడ్డి లేఖలు రాస్తే ఈసీ ఎందుకు స్పందిస్తోందని ప్రశ్నించారు.

Hubli (Karnataka), Apr 22 (ANI): The Hubli Police arrested around three people, including a juvenile, and seized stolen gold jewellery worth Rs 21 Lakh, cameras and motorcycles from them. Two other accused are absconding in this case. Speaking to ANI, Police Commissioner of Hubli Dharwad City MN Nagaraj said, "This seems to be an inter-district or inter-state gang." Further investigation is underway in this regard.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.