ETV Bharat / state

'తెదేపా మత్స్యకారులను ఓటు బ్యాంకుగా వాడుకుంది' - minister mopi devi talks about fisheries families

మత్స్యకారుల సంక్షేమం కోసం వైకాపా ప్రభుత్వం పని చేస్తుందని మత్స్య శాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ అన్నారు.

సభలో మాట్లాడుతున్న మోపీ దేవి
author img

By

Published : Jul 18, 2019, 3:14 PM IST

సభలో మాట్లాడుతున్న మోపిదేవి

తెదేపా ప్రభుత్వం మత్స్యకారులను ఓటు బ్యాంకుగానే వాడుకుందని... వారి కోసం ఏమీ చేయలేదని మంత్రి మోపిదేవి వెంకట రమణ ఆరోపించారు. వారి సంక్షేమం కోసం వైకాపా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. గత ప్రభుత్వం రెండళ్ల క్రితం ప్రకటించిన డీజిల్​ సబ్సిడీ డబ్బులు ఇప్పటికీ మత్స్యకారుల అకౌంట్లలో పడలేదని మండిపడ్డారు. డీజిల్​ సబ్సిడీ పెంచి వైకాపా ప్రభుత్వం 100 కోట్లు బడ్జెట్​లో కేటాయించిందన్నారు. మత్స్యకారులను ఎస్టీలో చేర్చే విషయాన్ని ఆలోచిస్తామన్నారు.

ఇదీ చదవండి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి నా బెస్ట్​ ఫ్రెండ్: చంద్రబాబు

సభలో మాట్లాడుతున్న మోపిదేవి

తెదేపా ప్రభుత్వం మత్స్యకారులను ఓటు బ్యాంకుగానే వాడుకుందని... వారి కోసం ఏమీ చేయలేదని మంత్రి మోపిదేవి వెంకట రమణ ఆరోపించారు. వారి సంక్షేమం కోసం వైకాపా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. గత ప్రభుత్వం రెండళ్ల క్రితం ప్రకటించిన డీజిల్​ సబ్సిడీ డబ్బులు ఇప్పటికీ మత్స్యకారుల అకౌంట్లలో పడలేదని మండిపడ్డారు. డీజిల్​ సబ్సిడీ పెంచి వైకాపా ప్రభుత్వం 100 కోట్లు బడ్జెట్​లో కేటాయించిందన్నారు. మత్స్యకారులను ఎస్టీలో చేర్చే విషయాన్ని ఆలోచిస్తామన్నారు.

ఇదీ చదవండి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి నా బెస్ట్​ ఫ్రెండ్: చంద్రబాబు

Intro:వర్షాలు కురవాలని వరుణయాగం ...

శింగనమల మండల కేంద్రంలోని రామాలయం వద్ద వరుణయాగం చేస్తున్న శింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి...

రాష్ట్రంలో వర్షాలు లేక తీవ్ర కరువు పరిస్థితులు నెలకొన్న సందర్భంగా వర్షాలు కురిసి పంటలు బాగా పండించి రైతులు సుభిక్షంగా ఉండాలని వరుణయాగం చేస్తున్నాము.

రాష్ట్రంలో దాదాపు ఐదు , ఆరు సంవత్సరాలుగా వర్షాలు లేక తీవ్ర కరువు పరిస్థితులు నెలకొన్నాయి.

అందుకోసం ఈ కార్యక్రమాన్ని నాలుగు రోజుల పాటు నిర్వహించనున్నారు .

బైట్ 1: శింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి


Body:శింగనమల


Conclusion:కంట్రిబ్యూటర్: ఉమేష్

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.