మధ్యాహ్న భోజన పథకం పేరు మార్పుస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వైఎస్సార్ అక్షయపాత్రగా మార్పు చేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. మధ్యాహ్న భోజనం పథకం కింద పనిచేసే వారి గౌరవ వేతనాన్నీ పెంచేసింది. ఇకనుంచీ వారికి గౌరవ వేతనం రూ.3 వేలు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది.
ఇది కూడా చదవండి.