ETV Bharat / state

మధ్యాహ్న భోజనం... ఇక వైఎస్సార్ అక్షయపాత్ర!

కొత్త ప్రభుత్వం కొలువు దీరిన దగ్గర నుంచీ.. చకచకా నిర్ణయాలు తీసుకుంటోంది. సరికొత్త సంస్కరణలకు కార్యరూపం దాల్చుతోంది. అందులో భాగంగానే మధ్యాహ్న భోజన పథకాన్ని వైఎస్సార్ అక్షయపాత్రగా మార్పుస్తూ.. ఉత్తర్వులు జారీ చేసింది.

author img

By

Published : May 31, 2019, 10:02 PM IST

మధ్యాహ్న భోజన పథకం
midday meal
మధ్యాహ్న భోజన పథకం

మధ్యాహ్న భోజన పథకం పేరు మార్పుస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వైఎస్సార్ అక్షయపాత్రగా మార్పు చేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. మధ్యాహ్న భోజనం పథకం కింద పనిచేసే వారి గౌరవ వేతనాన్నీ పెంచేసింది. ఇకనుంచీ వారికి గౌరవ వేతనం రూ.3 వేలు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది.

midday meal
మధ్యాహ్న భోజన పథకం

మధ్యాహ్న భోజన పథకం పేరు మార్పుస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వైఎస్సార్ అక్షయపాత్రగా మార్పు చేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. మధ్యాహ్న భోజనం పథకం కింద పనిచేసే వారి గౌరవ వేతనాన్నీ పెంచేసింది. ఇకనుంచీ వారికి గౌరవ వేతనం రూ.3 వేలు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది.

ఇది కూడా చదవండి.

మధ్యాహ్న భోజన పథకంపై సీఎం జగన్ సమీక్ష


Begusarai (Bihar), May 31 (ANI): BJP Panchayat President Gopal Singh was killed late last night after he was allegedly hit with an iron rod by unidentified men in Bihar's Singhoul area. While speaking to ANI, police said, "It is a murder. Investigation will be done".
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.