ఎటువంటి ఆధారాల్లేకుండా ఆరోపణలు చేయడం సరికాదని ఐపీఎస్ అధికారి ఎబి వెంకటేశ్వరరావు అన్నారు. తన కుటుబ సభ్యులకు ఏ ప్రభుత్వ ఏజెన్సీలతో లావాదేవీలు లేవని... విజయసాయిరెడ్డి నిరాధార విమర్శలు చేస్తున్నారన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహిస్తున్న ఈ-ప్రగతి ప్రాజెక్ట్తో తమకు ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. అసత్య ఆరోపణలు చేస్తున్న వారిపై పరువు నష్టం దావా వేస్తానని ఇంటెలిజెన్స్ మాజీ డీజీ ఎబి వెంకటేశ్వరరావు తెలిపారు.
ఇవీ చూడండి : రాష్ట్రంలోని 5 పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్!