ETV Bharat / state

పదో తరగతి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల

పదో తరగతి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ ఫలితాలను విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ విడుదల చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 24, 425 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు వెల్లడించారు.

author img

By

Published : Jul 13, 2019, 3:02 PM IST

results

విద్యా వ్వవస్థకు పెద్దపీట వేస్తున్నామని మంత్రి ఆదిమూలపు సురేష్‌ తెలిపారు. బడ్జెట్​లో నిధుల కేటాయించే దీనికి నిదర్శనమని చెప్పారు. విజయవాడ గేట్ వే హోటల్‌లో పదో తరగతి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 36,923 మంది విద్యార్థులు హాజరు కాగా... 24, 425 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు వెల్లడించారు. పరీక్షల నిర్వహణ అత్యంత పారదర్శకంగా జరిగిందని తెలిపారు. రెండు వారాల వ్యవధిలోనే మూల్యాంకణం పూర్తి చేసి ఫలితాలు విడుదల చేసిన అధికారులను మంత్రి అభినందించారు.

పదోతరగతి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల

విద్యా వ్వవస్థకు పెద్దపీట వేస్తున్నామని మంత్రి ఆదిమూలపు సురేష్‌ తెలిపారు. బడ్జెట్​లో నిధుల కేటాయించే దీనికి నిదర్శనమని చెప్పారు. విజయవాడ గేట్ వే హోటల్‌లో పదో తరగతి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 36,923 మంది విద్యార్థులు హాజరు కాగా... 24, 425 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు వెల్లడించారు. పరీక్షల నిర్వహణ అత్యంత పారదర్శకంగా జరిగిందని తెలిపారు. రెండు వారాల వ్యవధిలోనే మూల్యాంకణం పూర్తి చేసి ఫలితాలు విడుదల చేసిన అధికారులను మంత్రి అభినందించారు.

పదోతరగతి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల
Intro:666Body:888Conclusion:కడప జిల్లా బి కోడూరు మండలం రాజుపాలెం హరిజనవాడలో అంగన్వాడీ టీచర్ ప్రశాంతి ( 23) అనుమానాస్పదస్థితిలో లో మృతి చెందింది. ఈమె మృతి ఇ పై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బర్తహత్యచేసి ఇ ఇంటిలో ఫ్యాన్కు ఉరేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని స్థానికుల నుంచి ఆరోపణలు లో ఉన్నాయి. ప్రశాంతి కి ఒక కొడుకు కు ఇద్దరు కూతుర్లు ఉన్నారు. అయిదేళ్ల కిందట ఈమెకు వివాహమైంది ఈమె పుట్టిన ఊరు బద్వేలు మండలం చెన్నంపల్లి దళితవాడ. ప్రశాంతి ఈ ఘటనకు సంబంధించి దండ్రులకు సమాచారం అందింది.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.