ETV Bharat / state

గుంతకల్లులో వైకాపా ఇంటింటి ప్రచారం

author img

By

Published : Mar 3, 2021, 8:02 AM IST

గుంతకల్లులో వైకాపా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించింది. పట్టణంలోని 23వ వార్డులో కౌన్సిలర్ అభ్యర్థి మైమున్నిసాకు మద్దతుగా ఎమ్మెల్యే వై.వెంకట్రాంరెడ్డి తనయ నైరుతి రెడ్డి ఓట్లు అభ్యర్థించారు. ఇంటింటికీ తిరుగుతూ ప్రభుత్వ పథకాలను ఓటర్లకు వివరిస్తూ వైకాపా అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని ఆమె విజ్ఞప్తి చేశారు.

గుంతకల్లులో వైకాపా ఇంటింటీ ప్రచారం..
గుంతకల్లులో వైకాపా ఇంటింటీ ప్రచారం..

మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా అనంతపురం జిల్లా గుంతకల్లులో వైకాపా ఇంటింటి ప్రచారం నిర్వహించింది. ప్రచార కార్యక్రమంలో వైకాపా ఎమ్మెల్యే వై.వెంకట్రాంరెడ్డి తనయ నైరుతి రెడ్డి అభ్యర్థుల తరఫున ఓట్లు అభ్యర్థించారు. పట్టణంలోని 23వ వార్డులో వైకాపా కౌన్సిలర్ అభ్యర్థి మైమున్నిసాకు ఓటు వేయాలని ఆమె కోరారు.

వైకాపా అధికారంలోకి వచ్చిన వెంటనే గుంతకల్లు పట్టణ అభివృద్ధికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం ప్రవేశ పెట్టిన నవరత్నాలను ఇంటింటీకి వెళ్లి వివరించారు. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి వైకాపా అభ్యర్థులను అఖండ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా అనంతపురం జిల్లా గుంతకల్లులో వైకాపా ఇంటింటి ప్రచారం నిర్వహించింది. ప్రచార కార్యక్రమంలో వైకాపా ఎమ్మెల్యే వై.వెంకట్రాంరెడ్డి తనయ నైరుతి రెడ్డి అభ్యర్థుల తరఫున ఓట్లు అభ్యర్థించారు. పట్టణంలోని 23వ వార్డులో వైకాపా కౌన్సిలర్ అభ్యర్థి మైమున్నిసాకు ఓటు వేయాలని ఆమె కోరారు.

వైకాపా అధికారంలోకి వచ్చిన వెంటనే గుంతకల్లు పట్టణ అభివృద్ధికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం ప్రవేశ పెట్టిన నవరత్నాలను ఇంటింటీకి వెళ్లి వివరించారు. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి వైకాపా అభ్యర్థులను అఖండ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

ఇదీ చదవండి:

ఎస్ఈసీ నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి: తెదేపా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.