ETV Bharat / state

లుంగీతో భార్యను హత్యచేసిన భర్త - అనంతపురంలో వివాహిత మృతి వార్తలు

భార్యపై అనుమానంతో ఆమె మెడకు లుంగీని బిగించి చంపేశాడో భర్త. ఈ ఘటన అనంతపురం జీసస్ కాలనీలో జరిగింది. పోలీసులు కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

woman died in Anantapur
లుంగీతో భార్యను హత్యచేసిన భర్త
author img

By

Published : Mar 25, 2021, 10:55 AM IST

Updated : Mar 25, 2021, 12:31 PM IST

అనంతపురంలో భార్యను భర్త చంపేశాడు. ఆమెపై అనుమానంతో మెడకు లుంగీని బిగించి హత్యచేశాడు. నగరంలోని జీసస్ నగర్​​లో నివాసం ఉంటున్న చిక్కనయ్యకు కర్నూలు జిల్లాకు చెందిన కవితకు వివాహమైంది. వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇవాళ ఉదయం అనుమానాస్పదస్థితిలో ఆమె మరణించింది. కుటుంబ కలహాలతో భార్యభర్త నిత్యం గొడవ పడుతుంటారని స్థానికులు తెలిపారు. అనుమానంతో భర్తే .. మృతురాలి మెడకు లుంగీని బిగించి హత్య చేశాడని అనంతపురం డీఎస్పీ వీర రాఘవరెడ్డి తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేేస్తున్నారు.

అనంతపురంలో భార్యను భర్త చంపేశాడు. ఆమెపై అనుమానంతో మెడకు లుంగీని బిగించి హత్యచేశాడు. నగరంలోని జీసస్ నగర్​​లో నివాసం ఉంటున్న చిక్కనయ్యకు కర్నూలు జిల్లాకు చెందిన కవితకు వివాహమైంది. వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇవాళ ఉదయం అనుమానాస్పదస్థితిలో ఆమె మరణించింది. కుటుంబ కలహాలతో భార్యభర్త నిత్యం గొడవ పడుతుంటారని స్థానికులు తెలిపారు. అనుమానంతో భర్తే .. మృతురాలి మెడకు లుంగీని బిగించి హత్య చేశాడని అనంతపురం డీఎస్పీ వీర రాఘవరెడ్డి తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేేస్తున్నారు.


ఇదీ చూడండి. తెలంగాణ: ఒకే కుటుంబంలో నలుగురు ఆత్మహత్య

Last Updated : Mar 25, 2021, 12:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.