ETV Bharat / state

డి.హిరేహాల్ మండలంలో నిత్యావసరాల పంపిణీ - ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి

అనంతపురం జిల్లా డి.హిరేహాల్ మండలంలోని పలు గ్రామాల ప్రజలకు... ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు.

whip kapu ramachandrareddy ditributes essential commodities at ananthapur
నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి
author img

By

Published : May 15, 2020, 8:01 PM IST

అనంతపురం జిల్లా డి.హిరేహాల్ మండలం... లక్ష్మీపురం, లింగమన, హళ్లి గ్రామాల్లోని 600 కుటుంబాలకు ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఎస్​ఎస్​పీఎల్ స్టోన్ క్రషర్​, బాలాజీ స్టోన్ కంపెనీల వారి సహకారంతో నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. లాక్ డౌన్ నేపథ్యంలో ఆయా గ్రామాల్లోని ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న కారణంగా... సరుకులను పంపిణీ చేశామని రామచంద్రారెడ్డి తెలిపారు.

ఇదీ చదవండి:

అనంతపురం జిల్లా డి.హిరేహాల్ మండలం... లక్ష్మీపురం, లింగమన, హళ్లి గ్రామాల్లోని 600 కుటుంబాలకు ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఎస్​ఎస్​పీఎల్ స్టోన్ క్రషర్​, బాలాజీ స్టోన్ కంపెనీల వారి సహకారంతో నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. లాక్ డౌన్ నేపథ్యంలో ఆయా గ్రామాల్లోని ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న కారణంగా... సరుకులను పంపిణీ చేశామని రామచంద్రారెడ్డి తెలిపారు.

ఇదీ చదవండి:

పేదలకు నిత్యావసరాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.