ETV Bharat / state

'ఈనాడు-ఈటీవీభారత్' ఆధ్వర్యంలో ఓటు హక్కుపై అవగాహన - ఓటరు నమోదుపై అనంతపురంలో అవగాహనా సదస్సు తాజావార్తలు తెలుగులో

అనంతపురం జిల్లా పెనుకొండలో 'ఈనాడు-ఈటీవీభారత్' ఆధ్వర్యంలో ఓటరు నమోదుపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఓటరు నమోదు అందరి బాధ్యత అని... 18 ఏళ్లు నిండిన ప్రతీఒక్కరూ ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోండి అంటూ... విద్యార్థులు మానవహారం నిర్వహించారు.

voter registration awareness programme under eenadu and etv bharat at ananthapuram
ఓటరు నమోదుపై.. ఈనాడు- ఈటీవీ భారత్ ఆధ్వర్యంలో అగహాన
author img

By

Published : Jan 24, 2020, 5:41 PM IST

Updated : Jan 24, 2020, 7:50 PM IST

'ఈనాడు-ఈటీవీభారత్' ఆధ్వర్యంలో ఓటు హక్కుపై అవగాహన

అనంతపురం జిల్లా పెనుకొండలో ఓటరు నమోదుపై... 'ఈనాడు-ఈటీవీభారత్' ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. పెనుకొండలోని పరిటాల శ్రీరాములు ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు ఓటరు చైతన్యం కోసం మానవహారం చేపట్టారు. డిగ్రీ కళాశాల నుంచి మంగాపురం గ్రామం వరకు ర్యాలీ చేశారు. ప్రతీఒక్కరూ ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవాలని నినాదాలు చేశారు.

'ఈనాడు-ఈటీవీభారత్' ఆధ్వర్యంలో ఓటు హక్కుపై అవగాహన

అనంతపురం జిల్లా పెనుకొండలో ఓటరు నమోదుపై... 'ఈనాడు-ఈటీవీభారత్' ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. పెనుకొండలోని పరిటాల శ్రీరాములు ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు ఓటరు చైతన్యం కోసం మానవహారం చేపట్టారు. డిగ్రీ కళాశాల నుంచి మంగాపురం గ్రామం వరకు ర్యాలీ చేశారు. ప్రతీఒక్కరూ ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవాలని నినాదాలు చేశారు.

ఇదీ చదవండి:

బస్సు సౌకర్యం కల్పించాలంటూ విద్యార్థుల ధర్నా

Intro:ap_atp_56_24_etv_eenadu_rally_on_voters_awareness_av_ap10099
ఓటరు నమోదు అందరి బాధ్యత
* ఈనాడు ఈటీవి భారత్ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ మానవహారం
అనంతపురం జిల్లా పెనుకొండ నియోజకవర్గ కేంద్రంలో ఓటరు నమోదుపై అవగాహన ర్యాలీ మానవహారం నిర్వహించారు. శుక్రవారం పెనుగొండ లోని పరిటాల శ్రీరాములు ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు eenadu ఈటీవీ భారత్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఓటరు చైతన్య ర్యాలీ, మానవహారం లో పాల్గొన్నారు. డిగ్రీ కళాశాల నుంచి సమీపంలోని మంగాపురం గ్రామం వరకు ర్యాలీ నిర్వహించి గ్రామంలోని ప్రధాన కూడలిలో మానవహారంగా నిలబడి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు ఓటరు నమోదు చేసుకోవాలని ఓటు నమోదు అందరి బాధ్యత అని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల అర్థ శాస్త్ర అధ్యాపకుడు ఎం. బాలాజీనాయక్, వాణిజ్యశాస్త్రం అధ్యాపకుడు జీ.ఓబులేసు, రాజనీతి శాస్త్ర అధ్యాపకుడు కే. చౌడప్ప బిఏ, బీకాం విద్యార్థులు పాల్గొన్నారు..


Body:ap_atp_56_24_etv_eenadu_rally_on_voters_awareness_av_ap10099


Conclusion:ap_atp_56_24_etv_eenadu_rally_on_voters_awareness_av_ap10099
Last Updated : Jan 24, 2020, 7:50 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.