ETV Bharat / state

రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి గాయలు - రోడ్డు ప్రమాదం

అనంతపురం జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. వేగంగా వెళ్తున్న కారుకు ఒక్కసారిగా బ్రేక్ వేయడంతో ఘటన చోటుచేసుకుంది.

accident
రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి గాయలు
author img

By

Published : Jan 23, 2021, 10:22 PM IST

అనంతపురం రూరల్ చెన్నంపల్లి గ్రామ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. వేగంగా వెళ్తున్న కారుకు ఒక్కసారిగా బ్రేక్ వేయగా .. వెనుక నుంచి వస్తున్న కారుతో పాటు ఆటో ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రుల పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు.

అనంతపురం రూరల్ చెన్నంపల్లి గ్రామ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. వేగంగా వెళ్తున్న కారుకు ఒక్కసారిగా బ్రేక్ వేయగా .. వెనుక నుంచి వస్తున్న కారుతో పాటు ఆటో ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రుల పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు.

ఇదీ చదవండి: కదిలే రైల్లో నుంచి కింద పడి చిన్నారి మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.