ETV Bharat / state

దేవుడికే శఠగోపం..హుండీలో సొమ్ము మాయం

అందరిని కాపాడే దేవుడికే శఠగోపం పెట్టాడు ఓ ప్రబుద్ధుడు. చెన్నకేశవ ఆలయంలో దొంగతనానికి పాల్పడ్డాడు. సీసీ టీవీ కెమెరాలు ధ్వంసం చేసి మరీ హుండీలోని సొమ్ము ఎత్తుకెళ్లాడు.

author img

By

Published : Aug 18, 2019, 11:21 AM IST

దేవుని గుడిలో దొంగతనం.. తెలిసిన వారేనని అనుమానం!
దేవుని గుడిలో దొంగతనం.. తెలిసిన వారి పనేనని అనుమానం!

అనంతపురం జిల్లా పాతవూరులోని చెన్నకేశవస్వామి దేవాలయంలో దొంగతనం జరిగింది. దొంగలు హుండీలోని డబ్బులు దోచుకెళ్లారు. తెలిసిన వారే పక్కా ప్రణాళికతో చోరీ చేసి ఉంటారని స్థానికులు అనుమానం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. సీసీ టీవీ ఫుటేజీ పరిశీలించగా.. ఒక వ్యక్తి ఈ చోరీకి పాల్పడినట్లు తెలిసింది. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని సీఐ తెలిపారు. ఇటీవల నగరంలో దొంగతనాలు ఎక్కువయ్యాయనీ.. భద్రత కరవైందనీ గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు.

దేవుని గుడిలో దొంగతనం.. తెలిసిన వారి పనేనని అనుమానం!

అనంతపురం జిల్లా పాతవూరులోని చెన్నకేశవస్వామి దేవాలయంలో దొంగతనం జరిగింది. దొంగలు హుండీలోని డబ్బులు దోచుకెళ్లారు. తెలిసిన వారే పక్కా ప్రణాళికతో చోరీ చేసి ఉంటారని స్థానికులు అనుమానం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. సీసీ టీవీ ఫుటేజీ పరిశీలించగా.. ఒక వ్యక్తి ఈ చోరీకి పాల్పడినట్లు తెలిసింది. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని సీఐ తెలిపారు. ఇటీవల నగరంలో దొంగతనాలు ఎక్కువయ్యాయనీ.. భద్రత కరవైందనీ గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు.

ఇవీ చదవండి..

పంట నీటమునక.. అన్నదాతల కళ్లల్లో కన్నీళ్లు

Intro:AP_cdp_46_18_vahana dongalu_errest_Av_AP10043
K.veerachari, 9948047582
కర్ణాటక ప్రాంతంలో దొంగలించి నందలూరు, రాజంపేట, పుల్లంపేట ప్రాంతాల్లో ద్విచక్ర వాహన దొంగలను నందలూరు పోలీసులు అరెస్ట్ చేశారు. ఈమేరకు డిఎస్పీ నారాయణస్వామిరెడ్డి చోరీకి సంబంధించిన వివరాలను వెల్లడించారు..కర్ణాటక లో మైఖేల్, గుణ అనే వ్యక్తులు రూ.30 లక్షలు విలువచేసే 20 ద్విచక్ర వాహనాలను దొంగతనం చేశారు. వీటిని పెనగలూరు మండలం తిరుణంపల్లికి చెందిన అజిత్ కుమార్, అదే మండలం తూర్పుపల్లికి చెందిన ప్రభుదాసులు తీసుకొచ్చి రాజంపేట, నందలూరు ప్రాంతాలో విక్రయించారు. ఈ కేసులో అజిత్ కుమార్, ప్రభుదాస్ లను అరెస్ట్ చేసి వారినుంచి 20 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు డిఎస్పీ వివరించారు. ఈ కేసును చేధించిన పోలీసులకు రివార్డులు ఇస్తామని ఆయన తెలిపారు. కార్యక్రమంలో ఒంటిమిట్ట సిఐ హనుమంతనాయిక్, నందలూరు ASI శివాజిగానేషన్ రావు పాల్గొన్నారు.Body:వాహన దొంగలు అరెస్ట్Conclusion:డిఎస్పీ నారాయణస్వామిరెడ్డి
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.