ETV Bharat / state

'పెంచిన ఛార్జీలు తగ్గించండి.. ప్రజలపై భారం మోపకండి'

author img

By

Published : May 21, 2020, 3:25 PM IST

విద్యుత్ ఛార్జీల పెంపును నిరసిస్తూ.. అనంతపురం జిల్లా కల్యాణదుర్గంలో తెదేపా నేతలు నిరసన చేపట్టారు. కరోనా లాంటి కష్ట సమయంంలో ప్రజలపై భారం మోపొద్దని కోరారు.

tdp leaders protest in kalyanadurgam against high electricity charges
విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని కోరుతూ నిరసన

పెంచిన విద్యుత్ చార్జీలను వెంటనే తగ్గించాలని అనంతపురం జిల్లా కల్యాణదుర్గం.. తెదేపా ఇన్​ఛార్జ్ ఉమామహేశ్వరనాయుడు డిమాండ్ చేశారు. పార్టీ కార్యాలయంలో నిరసన దీక్ష చేపట్టారు.

దేశంలో అన్ని రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వ సాయంతో పాటు కొంత మొత్తాన్ని ప్రజలకు అందించాయన్నారు. మన రాష్ట్రంలో అలా చేయలేదని చెప్పారు. కనీసం విద్యుత్ ఛార్జీలు తగ్గించి ప్రజలపై ఆర్థిక భారం తప్పించాలని కోరారు.

పెంచిన విద్యుత్ చార్జీలను వెంటనే తగ్గించాలని అనంతపురం జిల్లా కల్యాణదుర్గం.. తెదేపా ఇన్​ఛార్జ్ ఉమామహేశ్వరనాయుడు డిమాండ్ చేశారు. పార్టీ కార్యాలయంలో నిరసన దీక్ష చేపట్టారు.

దేశంలో అన్ని రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వ సాయంతో పాటు కొంత మొత్తాన్ని ప్రజలకు అందించాయన్నారు. మన రాష్ట్రంలో అలా చేయలేదని చెప్పారు. కనీసం విద్యుత్ ఛార్జీలు తగ్గించి ప్రజలపై ఆర్థిక భారం తప్పించాలని కోరారు.

ఇవీ చదవండి:

'జగన్ పాలనలో రాష్ట్రంలో అంధకారం నెలకొంది'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.