ETV Bharat / state

అనాథలైన చిన్నారులకు జేసీ అస్మిత్​రెడ్డి చేయూత

తల్లిదండ్రులు చనిపోయి అనాథలుగా మారిన చిన్నారులను తాడిపత్రి తెదేపా నియోజకవర్గ ఇంచార్జ్​ జేసీ అస్మిత్​ రెడ్డి పరామర్శించారు. చిన్నారులిద్దరికి ఒక్కొకరికి రూ.50 వేల చొప్పున చెక్కులను అందజేశారు. భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులు తలెత్తినా తనను సంప్రదించాలని తెలిపారు.

author img

By

Published : Aug 18, 2020, 8:32 PM IST

tadipatri tdp constituency incharge jc asmith reddy visits childrens house and helped them
తాడిపత్రి తెదేపా నియోజకవర్గ ఇంచార్జ్​ జేసీ. అస్మిత్​ రెడ్డి

అనంతపురం జిల్లా తాడిపత్రిలోని టైలర్స్​ కాలనీలో మృతి చెందిన భార్యాభర్తల ఇంటిని తెదేపా నియోజకవర్గ ఇంచార్జ్​ జేసీ అస్మిత్​ రెడ్డి సందర్శించారు. తల్లిదండ్రులు మరణించడం వల్ల అనాథలుగా మారిన చిన్నారులకు రూ. లక్ష విలువ గల చెక్కును అందించి ఆర్థిక సాయం అందజేశారు. చిన్నారులు పర్వీన్​, మహబూబ్​ బాషాలకు భవిష్యత్తులో అండగా ఉంటానని ఆయన హామీ ఇచ్చారు. వారికి ఎటువంటి అవసరం వచ్చినా... తనని సంప్రదించాలని పిల్లలకు భరోసా ఇచ్చారు.

ఇదీ చదవండి :

అనంతపురం జిల్లా తాడిపత్రిలోని టైలర్స్​ కాలనీలో మృతి చెందిన భార్యాభర్తల ఇంటిని తెదేపా నియోజకవర్గ ఇంచార్జ్​ జేసీ అస్మిత్​ రెడ్డి సందర్శించారు. తల్లిదండ్రులు మరణించడం వల్ల అనాథలుగా మారిన చిన్నారులకు రూ. లక్ష విలువ గల చెక్కును అందించి ఆర్థిక సాయం అందజేశారు. చిన్నారులు పర్వీన్​, మహబూబ్​ బాషాలకు భవిష్యత్తులో అండగా ఉంటానని ఆయన హామీ ఇచ్చారు. వారికి ఎటువంటి అవసరం వచ్చినా... తనని సంప్రదించాలని పిల్లలకు భరోసా ఇచ్చారు.

ఇదీ చదవండి :

భార్య వెంటే భర్త 'అనంత'లోకాలకు.. అనాథలైన చిన్నారులు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.