ETV Bharat / state

అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

author img

By

Published : Mar 7, 2020, 9:03 PM IST

Updated : Mar 7, 2020, 10:49 PM IST

అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం బోరంపల్లిలో విషాదం జరిగింది. అప్పుల బాధ తాళలేక రైతు రామాంజనేయులు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. బ్యాంకులో లక్షన్నరతో పాటు బయట ఆరు లక్షల వరకు అప్పు ఉన్నట్లు బంధువులు తెలిపారు. అప్పులను ఎలా తీర్చాలని ఆలోచిస్తూ తీవ్ర మనస్తాపానికి గురై ఇంట్లో ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు.

Suicidal farmer's suicide kalyanadurgam
కళ్యాణదుర్గంలో అప్పుల బాధ తాళలేక రైతు ఆత్మహత్య
కళ్యాణదుర్గంలో అప్పుల బాధ తాళలేక రైతు ఆత్మహత్య

కళ్యాణదుర్గంలో అప్పుల బాధ తాళలేక రైతు ఆత్మహత్య

ఇదీ చదవండి.

మైనర్​పై వృద్ధుడి అత్యాచారయత్నం

Last Updated : Mar 7, 2020, 10:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.