ETV Bharat / state

రైలు కిందపడి మహిళ ఆత్మహత్య - sucide-on-railway-track

అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణం యళ్ళనూరు రోడ్డు రైల్వే గేటు సమీపంలో రైలు కిందపడి మహిళ ఆత్మహత్య చేసుకుంది. బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నారు.

RAIL
author img

By

Published : May 8, 2019, 10:14 AM IST

రైలు కిందపడి మహిళ ఆత్మహత్య

అనంతపురం జిల్లాలోని యళ్లనూరులో రైలు కిందపడి 51 ఏళ్ల లక్షీదేవి ఆత్మహత్యచేసుకుంది. పట్టణంలోని జయనగర్ కాలనీకి చెందిన మహిళగా పోలీసులు గుర్తించారు. బుధవారం తెల్లవారుజామున రైల్వే గేటు వద్దకు వచ్చి రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడినట్లుగా తెలుస్తోంది. బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసుకుని పోలీసులు మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

రైలు కిందపడి మహిళ ఆత్మహత్య

అనంతపురం జిల్లాలోని యళ్లనూరులో రైలు కిందపడి 51 ఏళ్ల లక్షీదేవి ఆత్మహత్యచేసుకుంది. పట్టణంలోని జయనగర్ కాలనీకి చెందిన మహిళగా పోలీసులు గుర్తించారు. బుధవారం తెల్లవారుజామున రైల్వే గేటు వద్దకు వచ్చి రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడినట్లుగా తెలుస్తోంది. బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసుకుని పోలీసులు మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Intro:నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గంలో ని పోలింగ్ బూతు 197 లో ఈరోజు రీపోలింగు జరిపారు. అందుకు ఏర్పాట్లు చేశారు. ఆర్ డీవో శ్రీ దేవి డీఎస్పీ బాబు ప్రసాద్ అధికారులు పరిశీలించారు.558ఓటర్లు తమ హక్కు వినియోగించుకునేందుకు చేరుకున్నారు.


Body:సూళ్లూరుపేట


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.