ETV Bharat / state

కార్మికుల రిలే దీక్షలు... సీఐటీయూ మద్దతు - శ్రీరామిరెడ్డి తాగునీటి ప్రాజెక్టు తాజా వార్తలు

అనంతపురం జిల్లా మడకశిర పట్టణంలోని నీలకంఠాపురం శ్రీరామిరెడ్డి తాగునీటి పథకం కార్యాలయం వద్ద... కార్మికులు రిలే దీక్షలు చేపట్టారు. వారి దీక్ష ఐదో రోజుకు చేరింది. సీఐటీయూ రాష్ట్ర సభ్యులు ఓబులు దీక్షకు మద్దతు ప్రకటించారు.

sreeramireddy water workers darna for pf amount and employeement security at ananthapuram
శ్రీరామరెడ్డి తాగునీటి పథకం కార్మికుల రిలే దీక్షకు సీఐటీయూ మద్ధతు
author img

By

Published : Nov 26, 2019, 10:11 PM IST

కార్మికుల రిలే దీక్షలు... సీఐటీయూ మద్దతు

అనంతపురం జిల్లాలోని శ్రీరామిరెడ్డి తాగునీటి పథకం ప్రాజెక్టులో... జిల్లావ్యాప్తంగా 750 మంది కార్మికులు 950 గ్రామాల్లో పనిచేస్తున్నారు. వారి సమస్యలపై 5 రోజులుగా రిలే దీక్షలు చేస్తున్నారు. అయినా అధికారులు గుత్తేదారులు స్పందించడం లేదని వాపోతున్నారు. 4 నెలలుగా జీతాలు అందడం లేదని, చాలీచాలని వేతనంతో జీవనం గడుపుతున్నామని చెబుతున్నారు. బకాయి ఉన్న పీఎఫ్ ఇచ్చి... ఈఎస్ఐ అమలు చేయాలని కోరారు

కార్మికుల రిలే దీక్షలు... సీఐటీయూ మద్దతు

అనంతపురం జిల్లాలోని శ్రీరామిరెడ్డి తాగునీటి పథకం ప్రాజెక్టులో... జిల్లావ్యాప్తంగా 750 మంది కార్మికులు 950 గ్రామాల్లో పనిచేస్తున్నారు. వారి సమస్యలపై 5 రోజులుగా రిలే దీక్షలు చేస్తున్నారు. అయినా అధికారులు గుత్తేదారులు స్పందించడం లేదని వాపోతున్నారు. 4 నెలలుగా జీతాలు అందడం లేదని, చాలీచాలని వేతనంతో జీవనం గడుపుతున్నామని చెబుతున్నారు. బకాయి ఉన్న పీఎఫ్ ఇచ్చి... ఈఎస్ఐ అమలు చేయాలని కోరారు

ఇదీ చదవండి:

బంధువుల వేధింపులు తాళలేక ఆత్యహత్యాయత్నం..?

Intro:శ్రీరామరెడ్డి తాగునీటి పథకం కార్మికుల రిలే దీక్షలు ఐదవ రోజు కొనసాగుతున్నాయి.


Body:అనంతపురం జిల్లా మడకశిర పట్టణంలోని నీలకంఠాపురం శ్రీరామిరెడ్డి తాగునీటి పథకం కార్యాలయం వద్ద కార్మికులు రిలే దీక్షలు చేపట్టారు. వారి దీక్ష ఐదవ రోజుకు చేరుకున్నాయి. ఈరోజు సిఐటియు రాష్ట్ర సభ్యులు ఓబులు దీక్షకు మద్దతు పలికారు.


Conclusion: శ్రీరామిరెడ్డి తాగునీటి పథకం ప్రాజెక్టులో జిల్లావ్యాప్తంగా 750 మంది కార్మికులు 950 గ్రామాలలో పనిచేస్తున్నారు. సమస్యలపై గత ఐదు రోజులుగా రిలే దీక్షలు చేస్తున్న అధికారులు కాంట్రాక్టర్లు స్పందించడం లేదు. చాలీచాలని జీతాలతో జీవనం గడుపుతున్నారు. గత నాలుగు నెలలుగా జీతాలు అందడం లేదు. బకాయి ఉన్న పీఎఫ్ అందించి ఈఎస్ఐ అమలు చేసి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాల్సింది గా నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.


బైట్స్ 1 : జి. ఓబులు, సిఐటియు, రాష్ట్ర కమిటీ సభ్యుడు.

బైట్స్ 2 : సుబ్బరాయుడు, మడకశిర నియోజకవర్గ శ్రీరామిరెడ్డి తాగునీటి కార్మికుల అధ్యక్షుడు.


యు. నాసిర్ ఖాన్, ఈటీవీ భారత్ రిపోర్టర్, మడకశిర, అనంతపురం జిల్లా.

మొబైల్ నెంబర్. : 8019247116.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.