అనంతపురం జిల్లాలోని శ్రీరామిరెడ్డి తాగునీటి పథకం ప్రాజెక్టులో... జిల్లావ్యాప్తంగా 750 మంది కార్మికులు 950 గ్రామాల్లో పనిచేస్తున్నారు. వారి సమస్యలపై 5 రోజులుగా రిలే దీక్షలు చేస్తున్నారు. అయినా అధికారులు గుత్తేదారులు స్పందించడం లేదని వాపోతున్నారు. 4 నెలలుగా జీతాలు అందడం లేదని, చాలీచాలని వేతనంతో జీవనం గడుపుతున్నామని చెబుతున్నారు. బకాయి ఉన్న పీఎఫ్ ఇచ్చి... ఈఎస్ఐ అమలు చేయాలని కోరారు
ఇదీ చదవండి: