ఉగాది నాటికి పేదలందరికీ ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమంలో భాగంగా... అనంతపురం జిల్లా పెనుకొండ ఎన్టీఆర్ కాలనీ సమీపంలో ఏర్పాటు చేసిన లేఅవుట్ను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కార్యదర్శి సాల్మన్ ఆరోగ్యరాజ్ ఆదివారం పరిశీలించారు. ఆయన వెంట జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు, ఇతర అధికారులు ఉన్నారు.
ఇదీచదవండి.