ETV Bharat / state

సీఎం సహాయనిధికి సత్యసాయి ట్రస్టు రూ.5 కోట్ల విరాళం

ముఖ్యమంత్రి సహాయనిధికి సత్యసాయి ట్రస్టు రూ.5 కోట్ల విరాళం ఇచ్చింది. కరోనా సహాయ చర్యలకు వినియోగించాలని ప్రభుత్వాన్ని కోరింది.

author img

By

Published : Apr 4, 2020, 4:36 PM IST

Sathya Sai Trust donates Rs 5 crore to CM subsidiary
సీఎం సహాయనిధికి సత్యసాయి ట్రస్టు రూ.5 కోట్ల విరాళం

సత్యసాయి ట్రస్టు... సీఎం సహాయనిధికి రూ.5 కోట్ల విరాళం ఇచ్చింది. పెన్నా సిమెంట్స్ రూ.2 కోట్లు, ఏపీ మెడికల్ కౌన్సిల్ రూ.కోటి విరాళం ఇచ్చింది. ఈ విరాళాలను కరోనా సహాయ చర్యలకు వినియోగించాలని ప్రభుత్వాన్ని కోరారు.

సత్యసాయి ట్రస్టు... సీఎం సహాయనిధికి రూ.5 కోట్ల విరాళం ఇచ్చింది. పెన్నా సిమెంట్స్ రూ.2 కోట్లు, ఏపీ మెడికల్ కౌన్సిల్ రూ.కోటి విరాళం ఇచ్చింది. ఈ విరాళాలను కరోనా సహాయ చర్యలకు వినియోగించాలని ప్రభుత్వాన్ని కోరారు.

ఇదీ చదవండీ... ఆ 3 కేటగిరీల ఉద్యోగులకు శుభవార్త

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.