అనంతపురం జిల్లా ముదిగుబ్బ మండలం రాళ్ల అనంతపురం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతిచెందారు. అనంతపురం నగరానికి చెందిన ఇద్దరు రాజస్థాన్ వాసులు ద్విచక్ర వాహనంపై కదిరికి వెళ్తుండగా స్కార్పియో వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతిచెందారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
రాళ్ల అనంతపురంలో రోడ్డు ప్రమాదం... ఇద్దరు మృతి - road accident news in ralla ananthapuram
అనంతపురం జిల్లా రాళ్ల అనంతపురం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతిచెందారు.
![రాళ్ల అనంతపురంలో రోడ్డు ప్రమాదం... ఇద్దరు మృతి రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7502125-799-7502125-1591439778400.jpg?imwidth=3840)
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి
అనంతపురం జిల్లా ముదిగుబ్బ మండలం రాళ్ల అనంతపురం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతిచెందారు. అనంతపురం నగరానికి చెందిన ఇద్దరు రాజస్థాన్ వాసులు ద్విచక్ర వాహనంపై కదిరికి వెళ్తుండగా స్కార్పియో వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతిచెందారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.