ETV Bharat / state

ద్విచక్రవాహనాలు ఢీ.. ఒకరు మృతి, ఇద్దరికి తీవ్ర గాయాలు - road accident in ananthapur district

రొద్దంకి మండలం ఆర్​ కొట్టాల గ్రామంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఒకరు మృతి చెందగా... ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.

ఆర్​ కొట్టాల గ్రామం వద్ద రోడ్డు ప్రమాదం
ఆర్​ కొట్టాల గ్రామం వద్ద రోడ్డు ప్రమాదం
author img

By

Published : Sep 29, 2020, 9:04 PM IST

రెండు ద్విచక్రవాహనాలు ఎదురెదురుగా వచ్చి ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందగా ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. అనంతపురం జిల్లా రొద్దంకి మండలం.. ఆర్. కట్టాల గ్రామంలో ఈ ఘటన జరిగింది.

మృతుడిని పెద్దకోడిపల్లి గ్రామానికి చెందిన వీరేష్​ (25)గా గుర్తించారు. క్షతగాత్రులను పెనుకొండ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్సై నారాయణ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

రెండు ద్విచక్రవాహనాలు ఎదురెదురుగా వచ్చి ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందగా ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. అనంతపురం జిల్లా రొద్దంకి మండలం.. ఆర్. కట్టాల గ్రామంలో ఈ ఘటన జరిగింది.

మృతుడిని పెద్దకోడిపల్లి గ్రామానికి చెందిన వీరేష్​ (25)గా గుర్తించారు. క్షతగాత్రులను పెనుకొండ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్సై నారాయణ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

ఇదీ చదవండి:

డివైడర్​ను ఢీ కొట్టిన లారీ.. వ్యక్తి మృతి

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.