ETV Bharat / state

రోడ్డు ప్రమాదంలో బాలుడు మృతి - అనంతపురం జిల్లాలోని రోడ్డు ప్రమాదంలో బాలుడు మృతి

కొక్కటి క్రాస్​లో 42వ జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదంలో ఓ ఆరేళ్ల బాలుడు మృతి చెందాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

road accident at kokkati cross road
లారీ ఢీకొట్టి బాలుడు మృతి
author img

By

Published : Oct 17, 2020, 12:52 AM IST

తనకల్లు మండలం కొక్కటి క్రాస్​ వద్ద 42వ నెంబర్​ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు దాటుతున్న ప్రశాంత్​(6)ను... అనంతపురం వైపు నుంచి మదనపల్లెకు వెళ్తున్న ఓ లారీ వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చదవండి :

తనకల్లు మండలం కొక్కటి క్రాస్​ వద్ద 42వ నెంబర్​ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు దాటుతున్న ప్రశాంత్​(6)ను... అనంతపురం వైపు నుంచి మదనపల్లెకు వెళ్తున్న ఓ లారీ వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చదవండి :

రోడ్డు ప్రమాదం.. డ్రైవర్​ను కాపాడిన అగ్నిమాపక సిబ్బంది

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.