ETV Bharat / state

ఆటో బోల్తా.. ఒకరి మృతి

author img

By

Published : Sep 11, 2020, 11:58 AM IST

అనంతపురం జిల్లా కదిరి మండలం కొండమనాయుని పాళెం వద్ద ఆటో బోల్తా పడి ఒకరు మృతి చెందారు. నల్లమాడ మండలం చెర్లోపల్లికి చెందిన చంద్రశేఖర్ మిత్రులతో కలిసి ఆటోలో వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.

road accident at kadiri.. one man died
ఆటో బోల్తా.. ఒకరు మృతి

అనంతపురం జిల్లా కదిరి మండలం కొండమనాయుని పాళెం వద్ద ప్రమాదం జరిగింది. ఆటో అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. నల్లమాడ మండలం చెర్లోపల్లికి చెందిన చంద్రశేఖర్ మిత్రులతో కలిసి ఆటోలో వెళ్తుండగా.. మలుపులోఆటో అదుపు తప్పి బోల్తా పడింది. ప్రమాదంలో చంద్రశేఖర్ తీవ్రంగా గాయపడ్డాడు. ఆసుపత్రికి తరలించే లోపే అక్కడిక్కడే మృతిచెందారు.

కదిరి పోలీసులు కేసు నమోదు చేశారు. మృతుడికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నట్లు బంధువులు తెలిపారు. చంద్రశేఖర్ మృతితో కుటుంబం పెద్ద దిక్కును కోల్పోయింది.

అనంతపురం జిల్లా కదిరి మండలం కొండమనాయుని పాళెం వద్ద ప్రమాదం జరిగింది. ఆటో అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. నల్లమాడ మండలం చెర్లోపల్లికి చెందిన చంద్రశేఖర్ మిత్రులతో కలిసి ఆటోలో వెళ్తుండగా.. మలుపులోఆటో అదుపు తప్పి బోల్తా పడింది. ప్రమాదంలో చంద్రశేఖర్ తీవ్రంగా గాయపడ్డాడు. ఆసుపత్రికి తరలించే లోపే అక్కడిక్కడే మృతిచెందారు.

కదిరి పోలీసులు కేసు నమోదు చేశారు. మృతుడికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నట్లు బంధువులు తెలిపారు. చంద్రశేఖర్ మృతితో కుటుంబం పెద్ద దిక్కును కోల్పోయింది.

ఇదీ చదవండి: రాజధానిపై పార్లమెంటుకే అధికారం: చంద్రబాబు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.