ETV Bharat / state

రెవెన్యూ కార్యాలయంలో అధికారిణికి కరోనా.. అప్రమత్తమైన సిబ్బంది

author img

By

Published : Jul 17, 2020, 4:31 PM IST

అనంతపురం జిల్లాలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఉరవకొండలోని రెవెన్యూ కార్యాలయంలో ఓ అధికారిణికి కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో ఆ కార్యాలయ సిబ్బంది అప్రమత్తమయ్యారు.

revenue officer
revenue officer

అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణంలోని రెవెన్యూ కార్యాలయంలో కరోనా కలకలంతో అక్కడున్న సిబ్బంది ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఓ అధికారిణికి కరోనా లక్షణాలు ఉన్నట్లు నిర్ధరణ కావడంతో సిబ్బంది అప్రమత్తమయ్యారు. జిల్లా ఉన్నతాధికారులు ప్రకటించిన కరోనా బాధితుల జాబితాలో పట్టణానికి చెందిన వారు ఏడుగురు ఉన్నారు. దీంతో పాటు రెవెన్యూ కార్యాలయంలో ఓ అధికారిణికి కరోనా నిర్ధరణ అయినట్లు వెల్లడించారు. ఆమె ప్రస్తుతం హోం క్వారంటైన్ లో ఉన్నట్లు సమాచారం.

అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణంలోని రెవెన్యూ కార్యాలయంలో కరోనా కలకలంతో అక్కడున్న సిబ్బంది ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఓ అధికారిణికి కరోనా లక్షణాలు ఉన్నట్లు నిర్ధరణ కావడంతో సిబ్బంది అప్రమత్తమయ్యారు. జిల్లా ఉన్నతాధికారులు ప్రకటించిన కరోనా బాధితుల జాబితాలో పట్టణానికి చెందిన వారు ఏడుగురు ఉన్నారు. దీంతో పాటు రెవెన్యూ కార్యాలయంలో ఓ అధికారిణికి కరోనా నిర్ధరణ అయినట్లు వెల్లడించారు. ఆమె ప్రస్తుతం హోం క్వారంటైన్ లో ఉన్నట్లు సమాచారం.

ఇదీ చదవండి: చివరి గంటలో రిలయన్స్ దూకుడు- సెన్సెక్స్ 458+

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.