ETV Bharat / state

కొత్తపేటలో రేషన్ బియ్యం పట్టివేత.. ఐదుగురు అరెస్ట్

author img

By

Published : Jan 10, 2021, 10:57 AM IST

అనంతపురం జిల్లా గుత్తి మండలం కొత్తపేట గ్రామంలో అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. ఐదుగురిని అరెస్ట్ చేశారు.

ration rice Seize  in Kottapet
కొత్తపేటలో రేషన్ బియ్యం పట్టివేత

అనంతపురం జిల్లా గుత్తి మండలం కొత్తపేట గ్రామంలో పోలీసులు సోదాలు నిర్వహించారు. అక్రమంగా నిల్వఉంచిన 20 టన్నుల రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు. ఐదుగురిని అరెస్ట్ చేశారు. బియ్యాన్ని సీజ్ చేశామని సీఐ రాము తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా రేషన్ బియ్యాన్ని అక్రమంగా నిల్వ ఉంచితే.. చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

ఇదీ చూడండి:

అనంతపురం జిల్లా గుత్తి మండలం కొత్తపేట గ్రామంలో పోలీసులు సోదాలు నిర్వహించారు. అక్రమంగా నిల్వఉంచిన 20 టన్నుల రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు. ఐదుగురిని అరెస్ట్ చేశారు. బియ్యాన్ని సీజ్ చేశామని సీఐ రాము తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా రేషన్ బియ్యాన్ని అక్రమంగా నిల్వ ఉంచితే.. చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

ఇదీ చూడండి:

స్థానిక ఎన్నికలకు కొత్తగా నోటిఫికేషన్‌ ఇవ్వాలి: విపక్షాల డిమాండ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.