ETV Bharat / state

గ్యాస్​ ధరల పెంపుపై అనంతపురంలో వినూత్న నిరసన - Anantapur district newsupdates

వంట గ్యాస్ ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ నేతలు అనంతపురంలో వినూత్న నిరసన చేశారు. కేంద్రంలోని భాజపా వంటగ్యాస్ ధరలు 4 సార్లు పెంచి.. సామాన్యుల నడ్డి విరిచిందని, ఎవరి ప్రయోజనం కోసం ఈ ధరల పెంపు అని ప్రశ్నించారు.

Protest against gas price hike in Anantapur
అనంతపురంలో గ్యాస్​ ధరల పెంపుపై వినూత్న నిరసన
author img

By

Published : Mar 2, 2021, 3:39 PM IST

వంట గ్యాస్ ధరల పెంపునకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ నేతలు అనంతపురంలో వినూత్న నిరసన చేశారు. అంబేద్కర్ విగ్రహం వద్ద ఆందోళన చేయాలని సిద్ధమైన.. కాంగ్రెస్ పార్టీ నేతలకు పోలీసులు.. అనుమతి నిరాకరించడంతో ఆ పార్టీ కార్యలయం ఎదుటే రహదారిపై వంట వార్పు చేశారు.

కాంగ్రెస్ పార్టీ పీసీసీ అధ్యక్షుడు డా.శైలజనాథ్ ఆధ్వర్యంలో ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు రోడ్డుపై వంటచేసి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరును ఎండగట్టారు. వంటగ్యాస్ ధరలు 4 సార్లు పెంచి.. సామాన్యుల నడ్డివిరుస్తున్న భాజపా ప్రభుత్వం.. ఎవరి ప్రయోజనం కోసం ధరలు పెంచుతుందో సమాధానం చెప్పాలని శైలజనాథ్ ప్రశ్నించారు.

వంట గ్యాస్ ధరల పెంపునకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ నేతలు అనంతపురంలో వినూత్న నిరసన చేశారు. అంబేద్కర్ విగ్రహం వద్ద ఆందోళన చేయాలని సిద్ధమైన.. కాంగ్రెస్ పార్టీ నేతలకు పోలీసులు.. అనుమతి నిరాకరించడంతో ఆ పార్టీ కార్యలయం ఎదుటే రహదారిపై వంట వార్పు చేశారు.

కాంగ్రెస్ పార్టీ పీసీసీ అధ్యక్షుడు డా.శైలజనాథ్ ఆధ్వర్యంలో ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు రోడ్డుపై వంటచేసి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరును ఎండగట్టారు. వంటగ్యాస్ ధరలు 4 సార్లు పెంచి.. సామాన్యుల నడ్డివిరుస్తున్న భాజపా ప్రభుత్వం.. ఎవరి ప్రయోజనం కోసం ధరలు పెంచుతుందో సమాధానం చెప్పాలని శైలజనాథ్ ప్రశ్నించారు.

ఇదీ చదవండి: ఉభయతారకంగా నదుల అనుసంధానం: సీఎం జగన్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.