ETV Bharat / state

నాటుసారా కేంద్రాలపై దాడులు

author img

By

Published : May 9, 2020, 8:55 PM IST

అనంతపురం జిల్లా బట్రేపల్లి వద్ద నాటుసారా కేంద్రాలపై పోలీసులు దాడులు జరిపారు. సుమారు 100 లీటర్ల బెల్లం ఊటను ధ్వసం చేసి, ముగ్గురు నిందితులపై పోలీసులు కేసు నమోదు చేశారు.

police rides at ananthapuram  illigal liquers center
నాటుసారా కేంద్రాలపై దాడులు

అనంతపురం జిల్లాలోని బట్రేపల్లి వద్ద తలపుల పోలీసులు దాడులు జరిపారు. అటవీ ప్రాంతాన్ని అనువుగా మార్చుకుని నాటుసారా తయారు చేస్తున్నారని సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే దాడులు జరిపి... 10 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నారు. సుమారు 100 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు. ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకుని వారిపై కేసు నమోదు చేశారు.

అనంతపురం జిల్లాలోని బట్రేపల్లి వద్ద తలపుల పోలీసులు దాడులు జరిపారు. అటవీ ప్రాంతాన్ని అనువుగా మార్చుకుని నాటుసారా తయారు చేస్తున్నారని సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే దాడులు జరిపి... 10 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నారు. సుమారు 100 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు. ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకుని వారిపై కేసు నమోదు చేశారు.

ఇవీ చదవండి

సాధారణ స్థితి తెచ్చేందుకు వేగంగా చర్యలు : డీజీపీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.