ETV Bharat / state

పోస్టాఫీస్​లో మద్యం.. స్వాధీనం చేసుకున్న పోలీసులు - కదిరిలో మద్యం స్వాధీనం

కౌలేపల్లి తపాలా కార్యాలయంలో నిలువ ఉంచిన కర్ణాటక మద్యాన్ని కదిరి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Police in possession of liquor in Karnataka
Police in possession of liquor in Karnataka
author img

By

Published : Mar 11, 2020, 6:11 PM IST

పోస్టాఫీసులో మద్యం.. స్వాధీనం చేసుకున్న పోలీసులు

అనంతపురం జిల్లా కదిరి మండలం కౌలెపల్లి కాలనీ తపాలా కార్యాలయంలో నిల్వ ఉంచిన కర్ణాటక మద్యాన్ని.. కదిరి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయంలో ముందస్తు సమాచారం అందుకున్న పోలీసులు.. పోస్టల్ , రెవెన్యూ అధికారుల సమక్షంలో తపాలా కార్యాలయ తలులుపు తెరిచి సోదా చేశారు. మద్యాన్ని గుర్తించారు. స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్టు.. డీఎస్పీ షేక్ లాల్ అహమ్మద్ తెలిపారు.

పోస్టాఫీసులో మద్యం.. స్వాధీనం చేసుకున్న పోలీసులు

అనంతపురం జిల్లా కదిరి మండలం కౌలెపల్లి కాలనీ తపాలా కార్యాలయంలో నిల్వ ఉంచిన కర్ణాటక మద్యాన్ని.. కదిరి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయంలో ముందస్తు సమాచారం అందుకున్న పోలీసులు.. పోస్టల్ , రెవెన్యూ అధికారుల సమక్షంలో తపాలా కార్యాలయ తలులుపు తెరిచి సోదా చేశారు. మద్యాన్ని గుర్తించారు. స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్టు.. డీఎస్పీ షేక్ లాల్ అహమ్మద్ తెలిపారు.

ఇదీ చూడండి:

'రాష్ట్రానికి రావాల్సిన నిధులపై కేంద్రాన్ని నిలదీసేవారే లేరు?'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.