ETV Bharat / state

పిడుగుపాటుకు గురై రైతు మృతి - yarla gandi

పొలం పనికి వెళ్లి ఇంటికి తిరిగొస్తున్న రైతును మృత్యువు కబళించింది. గార్లదిన్నె మండలంలో ఆదివారం రాత్రి ఉరుములు, పిడుగులతో కూడిన వర్షం పడింది. యర్రగుంట్ల గ్రామానికి చెందిన రైతు లక్ష్మీనారాయణ పొలానికి వెళ్లి వస్తున్న సమయంలో పిడుగుపాటుకు గురై మరణించాడు.

పిడుగుపాటుకు గురై రైతు మృతి
author img

By

Published : May 20, 2019, 8:52 PM IST

పిడుగుపాటుకు గురై రైతు మృతి

అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం యర్రగుంట్ల గ్రామానికి చెందిన లక్ష్మీ నారాయణ(55) అనే రైతు పిడుగుపాటుకు గురై చనిపోయాడు. ఆదివారం రాత్రి పొలం పని చూసుకుని ఇంటికి తిరిగి వస్తోన్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. రాత్రి ఎంతసేపటికి లక్ష్మీనారాయణ ఇంటికి రాకపోయేసరికి.. వెదుకుతూ పొలానికి వచ్చిన కుటుంబ సభ్యులకు మృత దేహం కన్పించింది.

పిడుగుపాటుకు గురై రైతు మృతి

అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం యర్రగుంట్ల గ్రామానికి చెందిన లక్ష్మీ నారాయణ(55) అనే రైతు పిడుగుపాటుకు గురై చనిపోయాడు. ఆదివారం రాత్రి పొలం పని చూసుకుని ఇంటికి తిరిగి వస్తోన్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. రాత్రి ఎంతసేపటికి లక్ష్మీనారాయణ ఇంటికి రాకపోయేసరికి.. వెదుకుతూ పొలానికి వచ్చిన కుటుంబ సభ్యులకు మృత దేహం కన్పించింది.

Intro:ap_knl_22_20_sucide_ab_c2
యాంకర్, కర్నూలు జిల్లా నంద్యాల దేనియలపురం కు చెందిన సన్నీ మెహంత అనే యువకుడు ఓ అపార్టుమెంట్ నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. మైనర్ బాలికను ఆ యువకుడు ప్రేమించాడు. కులాలు వేరు కావడం మైనర్ బాలిక కావడంతో వ్యవహారం పోలీసు స్టేషన్ వరకు వెళ్ళింది. మైనర్ బాలిక తండ్రీ పిర్యాదు మేరకు పోలీసులు కిడ్నాప్ కేసు నమోదు చేశారు. ఇది జీర్ణించుకోలేని ఆ యువకుడు బాలిక నివసించే అపార్ట్ మెంట్ నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ యువకుడు ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదివాడు. పోలీసుల వేధింపులు భరించలేక తమ కుమారుడు చనిపోయినట్లు తల్లి వాపోయింది. బంధువులతో కలిసి ఆర్డీవో కార్యాలయం ఎదుట ఆందోళన చేశారు.
బైట్, మృతుడి తల్లి, నంద్యాల


Body:ఆత్మహత్య


Conclusion:8008573804, సీసీ.నరసింహులు, నంద్యాల, కర్నూలు జిల్లా

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.