ETV Bharat / state

బావిలో మృతదేహం.. ధర్మవరంలో కలకలం

అనంతపురం జిల్లా ధర్మవరం మండలం రేగాటిపల్లి గ్రామంలో కొండారెడ్డి అనే వ్యక్తి బావిలో పడి మృతి చెందాడు. అయితే పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. మద్యం మత్తులో ప్రమాదవశాత్తు బావిలో జారిపడిపోయాడని అతనితో విందు చేసుకున్న ముగ్గురు వ్యక్తులు చెబుతుండగా పోలీసులు దీనిపై అనుమానం వ్యక్తం చేశారు. ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

author img

By

Published : Jan 3, 2020, 12:37 PM IST

Updated : Jan 3, 2020, 1:03 PM IST

person dead in fell down water pool at Anantapur
అనంతపురంలో వ్యక్తి అనుమానాస్పద మృతి
అనంతపురంలో వ్యక్తి అనుమానాస్పద మృతి

అనంతపురం జిల్లా ధర్మవరం మండలం రేగాటిపల్లి గ్రామానికి చెందిన అన్నగారి కొండారెడ్డి అనే వ్యక్తి బావిలో పడి మృతి చెందిన ఘటన కలకలం రేపింది. కొండారెడ్డి వద్ద అమ్మకానికి ఉన్న బియ్యాన్ని కొనేందుకు.. ముగ్గురు వ్యక్తులు రేగాటి పల్లి గ్రామానికి వచ్చారు. అక్కడ సమీపంలోని వ్యవసాయ బావి వద్ద వీరంతా విందు ఏర్పాట్లు చేసుకున్నారు. మద్యం మత్తులో కొండారెడ్డి బావిలో జారిపడ్డాడని పోలీసులకు తెలిపారు. దీనిపై అనుమానం వ్యక్తం చేసిన పోలీసులు ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ధర్మవరం పోలీసుల ఇచ్చిన సమాచారం మేరకు బావిలో మృతదేహాన్ని వెలికతీశారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

అనంతపురంలో వ్యక్తి అనుమానాస్పద మృతి

అనంతపురం జిల్లా ధర్మవరం మండలం రేగాటిపల్లి గ్రామానికి చెందిన అన్నగారి కొండారెడ్డి అనే వ్యక్తి బావిలో పడి మృతి చెందిన ఘటన కలకలం రేపింది. కొండారెడ్డి వద్ద అమ్మకానికి ఉన్న బియ్యాన్ని కొనేందుకు.. ముగ్గురు వ్యక్తులు రేగాటి పల్లి గ్రామానికి వచ్చారు. అక్కడ సమీపంలోని వ్యవసాయ బావి వద్ద వీరంతా విందు ఏర్పాట్లు చేసుకున్నారు. మద్యం మత్తులో కొండారెడ్డి బావిలో జారిపడ్డాడని పోలీసులకు తెలిపారు. దీనిపై అనుమానం వ్యక్తం చేసిన పోలీసులు ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ధర్మవరం పోలీసుల ఇచ్చిన సమాచారం మేరకు బావిలో మృతదేహాన్ని వెలికతీశారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీ చూడండి...

రోడ్డు ప్రమాదంలో అన్నాచెల్లెళ్లు దుర్మరణం

Intro: అనంతపురం జిల్లా ధర్మవరం మండలం రేగాటిపల్లి గ్రామానికి చెందిన అన్నగారి కొండారెడ్డి 50 అనే వ్యక్తి ఇ అనుమానాస్పదంగా మృతి చెందాడు గురువారం రాత్రి గ్రామ సమీపంలోని వ్యవసాయ బావిలో కొండా రెడ్డి మృతదేహం పని ఉందని స్థానికులకు తెలిసింది ధర్మవరం గ్రామీణ పోలీసులకు సమాచారం అందించారు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని బావిలో నుంచి కొండారెడ్డి మృతదేహాన్ని వెలికి తీయించారు కొండారెడ్డి వద్ద అమ్మకానికి బియ్యం ఉన్నాయని ధర్మవరం పోతుకుంట కొత్తచెరువు అవును ప్రాంతాలకు చెందిన ముగ్గురు వ్యక్తులు రేగాటి పల్లి గ్రామానికి వచ్చినట్లు స్థానికులు పోలీసులకు తెలిపారు వ్యవసాయ బావి వద్ద వీరంతా కలిసి విందు ఏర్పాటు చేసుకున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది మద్యం మత్తులో బావి లోకి కొండారెడ్డి జారి పడ్డాడు అని పోలీసుల అదుపులో ఉన్న ముగ్గురు వ్యక్తులు వెల్లడించినట్లు తెలుస్తోంది అనుమానాస్పద మృతి కేసు నమోదు చేసుకున్న పోలీసులు ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు కొండా రెడ్డి మృతి చెందడంతో కుటుంబ సభ్యులు బోరున విలపించారు పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు


Body:వ్యక్తి అనుమానాస్పద మృతి


Conclusion:అనంతపురం జిల్లా
Last Updated : Jan 3, 2020, 1:03 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.