ETV Bharat / state

వైన్​ షాపుల వద్ద బారులు తీరిన మందుబాబులు - అనంతపురం జిల్లా తాజా మద్యం వార్తలు

నార్పల మండల కేంద్రంలో ఉదయం 11 గంటలకు తెరిచే వైన్​ షాపులకు ప్రజలు భారీగా వచ్చారు. మద్యం రేటు పెరగడం వల్ల ధరల జాబితా రాకపోవడం వల్ల.. అమ్మకాలు లేక జనం వెనుదిరిగారు.

people gathered more at wine shops in ananthapuram district
మద్యం షాపుల వద్ద గుమిగూడిన జనం
author img

By

Published : May 4, 2020, 5:31 PM IST

అనంతపురం జిల్లా నార్పలలో వైన్​ షాపులకు మందు బాబులు భారీగా తరలివచ్చారు. మాస్క్​ వేసుకోకుండా, భౌతిక దూరం పాటించకుండా గుమిగూడారు. మద్యం రేటు 25 శాతం పెరగడం వల్ల ధరల జాబితా రాలేదని అధికారులు తెలిపారు. చివరికి అమ్మకాలు ప్రారంభం కాని కారణంగా.. మద్యం ప్రియులు వెనుదిరిగారు.

ఇద చదవండి:

అనంతపురం జిల్లా నార్పలలో వైన్​ షాపులకు మందు బాబులు భారీగా తరలివచ్చారు. మాస్క్​ వేసుకోకుండా, భౌతిక దూరం పాటించకుండా గుమిగూడారు. మద్యం రేటు 25 శాతం పెరగడం వల్ల ధరల జాబితా రాలేదని అధికారులు తెలిపారు. చివరికి అమ్మకాలు ప్రారంభం కాని కారణంగా.. మద్యం ప్రియులు వెనుదిరిగారు.

ఇద చదవండి:

రాష్ట్రంలో నేటి నుంచి మద్యం అమ్మకాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.