అనంతపురం జిల్లా నార్పలలో వైన్ షాపులకు మందు బాబులు భారీగా తరలివచ్చారు. మాస్క్ వేసుకోకుండా, భౌతిక దూరం పాటించకుండా గుమిగూడారు. మద్యం రేటు 25 శాతం పెరగడం వల్ల ధరల జాబితా రాలేదని అధికారులు తెలిపారు. చివరికి అమ్మకాలు ప్రారంభం కాని కారణంగా.. మద్యం ప్రియులు వెనుదిరిగారు.
ఇద చదవండి: