ETV Bharat / state

పీడీఎస్ బియ్యం పట్టివేత...ఒకరి అరెస్టు

author img

By

Published : Jul 28, 2020, 12:03 PM IST

అక్రమంగా పీడీఎస్ బియ్యాన్ని తరలిస్తున్న వ్యక్తిపై అనంతపురం జిల్లా రొద్దం పోలీసులు కేసు నమోదు చేశారు. వాహనాన్ని, 45 బస్తాల బియ్యాన్ని సీజ్ చేశారు.

పీడీఎస్ బియ్యం పట్టివేత
పీడీఎస్ బియ్యం పట్టివేత

అనంతపురం జిల్లా రొద్దం మండలంలోని చెరుకూరులో ఎస్ఐ నారాయణ సిబ్బందితో కలిసి వాహన తనిఖీలు చేపట్టారు. జీపులో అక్రమంగా తరలిస్తున్న 45 బస్తాల పీడీఎస్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. వాహనాన్ని, బియ్యాన్ని సీజ్ చేసి.. డ్రైవర్​పై కేసు నమోదు చేశారు.

ఇదీచదవండి

అనంతపురం జిల్లా రొద్దం మండలంలోని చెరుకూరులో ఎస్ఐ నారాయణ సిబ్బందితో కలిసి వాహన తనిఖీలు చేపట్టారు. జీపులో అక్రమంగా తరలిస్తున్న 45 బస్తాల పీడీఎస్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. వాహనాన్ని, బియ్యాన్ని సీజ్ చేసి.. డ్రైవర్​పై కేసు నమోదు చేశారు.

ఇదీచదవండి

పరిశ్రమల తనిఖీకి ప్రత్యేక యంత్రాంగం: సీఎం జగన్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.