ETV Bharat / state

భారీ వర్షాలతో పొంగి పోర్లుతున్న పాపిరెడ్డి చెరువు - papireddy pond overflowing in somdepally

అనంతపురంలో జిల్లాలో గత 15 రోజులుగా కురుస్తున్న వర్షాలకు పలుచోట్ల చెరువులు నిండిపోయాయి. అనంతపురం జిల్లా సోమందేపల్లిలో కురిసిన 35.2 మి.మీ వర్షానికి పాపిరెడ్డి పల్లి చెరువు నిండిపోయి పొంగి పోర్లుతోంది.

భారీ వర్షంతో పొంగి పోర్లుతున్న పాపిరెడ్డి చెరువు
author img

By

Published : Oct 12, 2019, 12:19 PM IST

Updated : Oct 12, 2019, 12:30 PM IST

భారీ వర్షంతో పొంగి పోర్లుతున్న పాపిరెడ్డి చెరువు

అనంతపురం జిల్లాలో గత 15 రోజులుగా కురుస్తున్న వర్షాలకు పలు ప్రాంతాల్లో చెరువులకు జలకళ వచ్చింది. సోమందేపల్లి మండలంలో కురిసిన 35.2 మిల్లీ మీటర్ల వర్షానికి గ్రామపంచాయతీ పరిధిలోకి పాపిరెడ్డి పల్లి చెరువు పూర్తిగా నిండిపోయి పొంగుతోంది. చాలా సంవత్సరాల తర్వాత చెరువు నిండిపోవటంతో యువకులు పెద్ద సంఖ్యలో ఈత కొడుతూ, స్వీయ చిత్రాలు తీసుకుంటూ సందడి చేస్తున్నారు. భారీగా చేరిన వరద నీటిని చూసి రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చదవండి:ఉత్తరాది రాష్ట్రాలను వణికిస్తున్న భారీ వరదలు

భారీ వర్షంతో పొంగి పోర్లుతున్న పాపిరెడ్డి చెరువు

అనంతపురం జిల్లాలో గత 15 రోజులుగా కురుస్తున్న వర్షాలకు పలు ప్రాంతాల్లో చెరువులకు జలకళ వచ్చింది. సోమందేపల్లి మండలంలో కురిసిన 35.2 మిల్లీ మీటర్ల వర్షానికి గ్రామపంచాయతీ పరిధిలోకి పాపిరెడ్డి పల్లి చెరువు పూర్తిగా నిండిపోయి పొంగుతోంది. చాలా సంవత్సరాల తర్వాత చెరువు నిండిపోవటంతో యువకులు పెద్ద సంఖ్యలో ఈత కొడుతూ, స్వీయ చిత్రాలు తీసుకుంటూ సందడి చేస్తున్నారు. భారీగా చేరిన వరద నీటిని చూసి రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చదవండి:ఉత్తరాది రాష్ట్రాలను వణికిస్తున్న భారీ వరదలు

Intro:సరస్వతి విద్యామందిరం 25వ వార్షికోత్సవం సందర్భంగా మేగా వైద్య శిబిరం......

నార్పల మండలం కేంద్రంలోని సరస్వతి విద్యామందిరం 25వ వార్షికోత్సవం సందర్భంగా స్కూల్ కర్రస్పాండెంట్ మొరుసు సంజీవ రెడ్డి మాట్లాడుతూ నార్పల ప్రజానీకానికి మేము ఎంతో ఋణపడి ఉన్నాము. మమ్మల్ని ఆదరించి,ప్రొత్సహించి ఈ స్తాయికి నిలబెట్టారు.ఈ 25సంవత్సరాల మహ ప్రస్తానంలొ ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నాం.నార్పల ప్రజానీకానికి డిగ్రీ కాలేజ్ 2017సంవత్సరంలో డిగ్రీ కాలేజ్ ను ప్రారంభించడం జరిగింది.ఇది అంత నార్పల మండల ప్రజల సహాయ సహకారాలు ఈ మద్య కాలంలో అనేక సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించాం. అందులో భాగంగా అక్టోబర్ 12తారీకున సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగంగా మెగా వైద్య శిబిరం నిర్వహిస్తూ దాదాపు 25మంది వైద్య నిపుణుల చేత గ్రామీణ ప్రాంతాల్లో ఉండే వృద్దులకు ,నిరుపేదలకు దగ్గరగా వైద్యాన్ని అందించాలని ముఖ్య ఉద్దేశ్యం తో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు సరస్వతి విద్యా సంస్థ కరస్పాండెంట్ మొరుసు సంజీవరెడ్డి తెలిపారు.

బైట్ 1: కరస్పాండెంట్ మొరుసు సంజీవరెడ్డి


Body:సింగనమల


Conclusion:కాంట్రిబ్యుటర్ : ఉమెష్
Last Updated : Oct 12, 2019, 12:30 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.