ETV Bharat / state

12 పెన్సిళ్లపై జాతీయ గీతం.. భళా.. !

అనంతపురం పట్టణానికి చెందిన ఓ యువకుడు దేశభక్తిని వినూత్నంగా చాటుకున్నాడు. మహాకవి రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి సందర్భంగా 12 పెన్సిళ్లపై జాతీయ గీతాన్ని రాసి ఔరా అనిపించాడు.

author img

By

Published : May 7, 2020, 10:05 PM IST

National Anthem on 12 Pencils in ananthapuram
12 పెన్సిళ్లపై జాతీయగీతం రూపకల్పన

జాతీయగీతాన్ని రచించిన రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి సందర్భంగా అనంతపురం పట్టణంలోని రాజీవ్ కాలనీకి చెందిన రాజేష్ అనే యువకుడు... వినూత్నంగా దేశభక్తిని చాటుకున్నాడు. నగరంలోని ఓ కార్పోరేట్ పాఠశాలలో పనిచేస్తున్న రాజేష్... 12 పెన్సిళ్లపై జాతీయ గీతాన్ని రాశాడు. తాను రాసిన ఈ గీతాన్ని జిల్లా కలెక్టర్​కు అందజేస్తామని తెలిపాడు.

జాతీయగీతాన్ని రచించిన రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి సందర్భంగా అనంతపురం పట్టణంలోని రాజీవ్ కాలనీకి చెందిన రాజేష్ అనే యువకుడు... వినూత్నంగా దేశభక్తిని చాటుకున్నాడు. నగరంలోని ఓ కార్పోరేట్ పాఠశాలలో పనిచేస్తున్న రాజేష్... 12 పెన్సిళ్లపై జాతీయ గీతాన్ని రాశాడు. తాను రాసిన ఈ గీతాన్ని జిల్లా కలెక్టర్​కు అందజేస్తామని తెలిపాడు.

ఇదీచదవండి.

తల్లిదండ్రులు మందలించారని యువకుడి ఆత్మహత్య

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.