ETV Bharat / state

ఫ్యానుకు ఉరివేసుకుని వివాహిత ఆత్మహత్య

ఫ్యానుకు ఉరివేసుకుని ఓ వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన అనంతపురం జిల్లా సామచేనుబైలులో జరిగింది. ఆమె తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

author img

By

Published : Jul 12, 2020, 4:35 PM IST

married women sucide at samachenubailu ananthapuram district
ఫ్యానుకు ఉరివేసుకుని వివాహిత ఆత్మహత్య

అనంతపురం జిల్లా గాండ్లపెంట మండలం సామచేనుబైలులో కుటుంబ కలహాలతో సుజాత అనే వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. ఇంట్లో ఎవరు లేని సమయంలో ఫ్యానుకు ఉరివేసుకుంది. కదిరి గ్రామీణ సీఐ మధు, గాండ్లపెంట ఎస్సై గురుప్రసాద్ రెడ్డి ఆ మహిళ మృతదేహన్ని పరిశీలించారు. సుజాత తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

అనంతపురం జిల్లా గాండ్లపెంట మండలం సామచేనుబైలులో కుటుంబ కలహాలతో సుజాత అనే వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. ఇంట్లో ఎవరు లేని సమయంలో ఫ్యానుకు ఉరివేసుకుంది. కదిరి గ్రామీణ సీఐ మధు, గాండ్లపెంట ఎస్సై గురుప్రసాద్ రెడ్డి ఆ మహిళ మృతదేహన్ని పరిశీలించారు. సుజాత తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

ఇదీ చదవండి: అనంతపురంలో రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, మరొకరికి తీవ్ర గాయాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.