అనంతపురం జిల్లా పుట్టపర్తి మండలంలోని ఇరగరాజు పల్లెలో వెంకటేశ్ అనే వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హతమార్చారు. శుక్రవారం మధ్యాహ్నం ఇంట్లో వెంకటేశ్ ఒంటరిగా ఉన్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు అతన్ని హత్య చేశారు. ఆ సమయంలో అతని భార్య బ్యాంకు పని మీద వెళ్లింది. ఆమె ఇంటికి వచ్చే సరికి భర్త రక్తపు మడుగులో పడి ఉన్నాడు. పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఇరగరాజు పల్లెలో ఇంట్లోనే వ్యక్తి దారుణహత్య
అనంతపురం జిల్లా ఇరగరాజు పల్లెలో ఓ వ్యక్తి దారుణహత్యకు గురయ్యాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
![ఇరగరాజు పల్లెలో ఇంట్లోనే వ్యక్తి దారుణహత్య Man killed in Iragaraju village ananthapuram district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7788474-666-7788474-1593228419374.jpg?imwidth=3840)
ఇరగరాజు పల్లెలో వ్యక్తి దారుణహత్య
అనంతపురం జిల్లా పుట్టపర్తి మండలంలోని ఇరగరాజు పల్లెలో వెంకటేశ్ అనే వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హతమార్చారు. శుక్రవారం మధ్యాహ్నం ఇంట్లో వెంకటేశ్ ఒంటరిగా ఉన్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు అతన్ని హత్య చేశారు. ఆ సమయంలో అతని భార్య బ్యాంకు పని మీద వెళ్లింది. ఆమె ఇంటికి వచ్చే సరికి భర్త రక్తపు మడుగులో పడి ఉన్నాడు. పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.