ETV Bharat / state

ఆర్థిక ఇబ్బందులతో ఓ వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్య..

అనంతపురం జిల్లా ఉరవకొండ డ్రైవర్స్ కాలనీలో ఓ వ్యక్తి అప్పుల బాధతో ఉరివేసుకున్నాడు

author img

By

Published : Apr 15, 2019, 5:19 PM IST

అప్పుల బాధతో వ్యక్తి ఆత్మహత్య
అప్పుల బాధతో వ్యక్తి ఆత్మహత్య

అనంతపురం జిల్లా ఉరవకొండ డ్రైవర్స్ కాలనీలో విషాదం చోటు చేసుకుంది. ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాలతో రియాజ్ (28) అనే వ్యక్తి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇంటిలో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్​కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు గమనించి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే చనిపోయాడని వైద్యులు తెలిపారు.

అప్పుల బాధతో వ్యక్తి ఆత్మహత్య

అనంతపురం జిల్లా ఉరవకొండ డ్రైవర్స్ కాలనీలో విషాదం చోటు చేసుకుంది. ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాలతో రియాజ్ (28) అనే వ్యక్తి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇంటిలో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్​కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు గమనించి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే చనిపోయాడని వైద్యులు తెలిపారు.

ఇదీ చదవండి

మోదీ హెలీకాప్టర్లలోనే డబ్బు వెళ్తోంది: చంద్రబాబు

Shimla (HP) Apr 15 (ANI): India's first voter, 102-year-old Shyam Saran Negi is all set to vote again. He feels proud that he has voted in every general election since 1951. At the age of 102, he is very excited to vote again in the upcoming Lok Sabha Election. The voting for four Lok Sabha seats in Himachal Pradesh will be held on May 19.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.