ETV Bharat / state

రైలు కింద పడి వ్యక్తి ఆత్మహత్య

author img

By

Published : Sep 14, 2021, 10:18 AM IST

రైలు కింద పడి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన అనంతపురం జిల్లాలో జరిగింది. మృతి చెెందిన వ్యక్తి తెలంగాణకు వాసిగా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

రైలు కింద పడి వ్యక్తి ఆత్మహత్య
రైలు కింద పడి వ్యక్తి ఆత్మహత్య

అనంతపురంలో రైలు కింద పడి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. తెలంగాణలోని నల్గొండ జిల్లాకు చెందిన రవీంద్రనాథ్​రెడ్డి అనే వ్యక్తి అనంతపురంలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు గలా వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. రవీంద్రనాథ్ రెడ్డి అనంతపురంలోని స్కందా కంపెనీలో పని చేస్తున్నట్లు తోటి ఉద్యోగులు తెలిపారు. ఉపాధి నిమిత్తం అనంతపురం వచ్చినట్లు పేర్కొన్నారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆత్మహత్య చేసుకుని ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు.

అనంతపురంలో రైలు కింద పడి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. తెలంగాణలోని నల్గొండ జిల్లాకు చెందిన రవీంద్రనాథ్​రెడ్డి అనే వ్యక్తి అనంతపురంలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు గలా వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. రవీంద్రనాథ్ రెడ్డి అనంతపురంలోని స్కందా కంపెనీలో పని చేస్తున్నట్లు తోటి ఉద్యోగులు తెలిపారు. ఉపాధి నిమిత్తం అనంతపురం వచ్చినట్లు పేర్కొన్నారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆత్మహత్య చేసుకుని ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు.

ఇదీ చదవండి: వినాయక నిమజ్జనంలో ఇరువర్గాల ఘర్షణ..ఏడుగురికి గాయాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.