ETV Bharat / state

Murder: అనంతలో వ్యక్తి దారుణ హత్య

అనంతపురం జిల్లా లోలూరు కూడలి వద్ద ఓ రెస్టారెంట్​లో వంట మాస్టర్​గా పనిచేస్తున్న వ్యక్తిని.. తోటి కార్మికులు రాయితో కొట్టి దారుణంగా హతమార్చారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

author img

By

Published : Feb 17, 2022, 10:46 PM IST

అనంతలో వ్యక్తి దారుణ హత్య
అనంతలో వ్యక్తి దారుణ హత్య

అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం లోలూరు కూడలి వద్ద దారుణ హత్య జరిగింది. ఓ రెస్టారెంట్‌ వంట మాస్టర్‌ను తోటి కార్మికులు రాయితో కొట్టి చంపారు. తాగి గొడవపడి హత్య చేసినట్లు సమాచారం. మృతుడు గుంతకల్లుకు చెందిన అల్లా బకాష్‌గా గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

ఇదీ చదవండి

అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం లోలూరు కూడలి వద్ద దారుణ హత్య జరిగింది. ఓ రెస్టారెంట్‌ వంట మాస్టర్‌ను తోటి కార్మికులు రాయితో కొట్టి చంపారు. తాగి గొడవపడి హత్య చేసినట్లు సమాచారం. మృతుడు గుంతకల్లుకు చెందిన అల్లా బకాష్‌గా గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

ఇదీ చదవండి

Attack: రెండేళ్ల చిన్నారిని.. తీవ్రంగా గాయపరిచిన వ్యక్తి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.