ETV Bharat / state

అక్రమంగా మద్యం తరలిస్తున్న ముగ్గురు అరెస్ట్

author img

By

Published : Jun 8, 2020, 6:34 PM IST

రాష్ట్రానికి అక్రమ మద్యం రవాణ కొనసాగుతోంది. కర్ణాటక రాష్ట్రం నుంచి వివిధ ప్రాంతాల్లో రాష్ట్రానికి తీసుకొస్తున్న అక్రమ మద్యాన్ని పెనుగొండ పోలీసులు పట్టుకున్నారు. ముగ్గురిని అరెస్ట్​ చేసి 51 మద్యం ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు.

అక్రమంగా మద్యం తరలిస్తున్న ముగ్గురు అరెస్ట్
అక్రమంగా మద్యం తరలిస్తున్న ముగ్గురు అరెస్ట్

అనంతపురం జిల్లా పెనుగొండ ఆబ్కారీశాఖ పరిధిలో వివిధ ప్రాంతాల్లో అక్రమంగా మద్యం తరలిస్తున్న ముగ్గురిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. నిందితులు కర్ణాటక నుంచి మద్యం తీసుకొచ్చి విక్రయిస్తున్నట్లు గుర్తించారు.

సోమందేపల్లికి చెందిన సుభాన్, వెంకటప్ప, ఇసలాపురంకు చెందిన నరేష్‌ను అరెస్ట్ చేసినట్లు ఎక్సైజ్ సీఐ సృజన్​ బాబు వెల్లడించారు. నిందితుల నుంచి మూడు ద్విచక్రవాహనాలు, 51 మద్యం ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.

ఇదీ చూడండి: 'అక్రమ రవాణాలపై ఉక్కు పాదం మోపుతాం'

అనంతపురం జిల్లా పెనుగొండ ఆబ్కారీశాఖ పరిధిలో వివిధ ప్రాంతాల్లో అక్రమంగా మద్యం తరలిస్తున్న ముగ్గురిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. నిందితులు కర్ణాటక నుంచి మద్యం తీసుకొచ్చి విక్రయిస్తున్నట్లు గుర్తించారు.

సోమందేపల్లికి చెందిన సుభాన్, వెంకటప్ప, ఇసలాపురంకు చెందిన నరేష్‌ను అరెస్ట్ చేసినట్లు ఎక్సైజ్ సీఐ సృజన్​ బాబు వెల్లడించారు. నిందితుల నుంచి మూడు ద్విచక్రవాహనాలు, 51 మద్యం ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.

ఇదీ చూడండి: 'అక్రమ రవాణాలపై ఉక్కు పాదం మోపుతాం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.