ETV Bharat / state

880 సీసాల కర్ణాటక మద్యం పట్టివేత

author img

By

Published : Jun 8, 2020, 1:28 PM IST

పొరుగు రాష్ట్రాల నుంచి రాష్ట్రంలోకి అక్రమ మద్యం రవాణా కొనసాగుతూనే ఉంది. అనంతపురం జిల్లా డి.హీరేహాళ్​లో అక్రమ మద్యం రవాణా చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 880 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు.

డి.హీరేహాళ్​ చెక్​పోస్ట్​ వద్ద కర్ణాటక మద్యం పట్టుకున్న పోలీసులు
డి.హీరేహాళ్​ చెక్​పోస్ట్​ వద్ద కర్ణాటక మద్యం పట్టుకున్న పోలీసులు

అనంతపురం జిల్లా డి.హీరేహాళ్​ మండలంలోని సరిహద్దు చెక్​పోస్ట్​ వద్ద పోలీసులు వాహన తనిఖీ చేపట్టారు. ఈ దాడుల్లో అక్రమంగా తరలిస్తున్న కర్ణాటక మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు రాయదుర్గం గ్రామీణ రూరల్​ సీఐ రాజా తెలిపారు. ఒక బొలెరో వాహనంతో పాటు 880 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నట్లు ఆయన వెల్లడించారు. ఐదుగురు నిందుతులపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ పేర్కొన్నారు.

అనంతపురం జిల్లా డి.హీరేహాళ్​ మండలంలోని సరిహద్దు చెక్​పోస్ట్​ వద్ద పోలీసులు వాహన తనిఖీ చేపట్టారు. ఈ దాడుల్లో అక్రమంగా తరలిస్తున్న కర్ణాటక మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు రాయదుర్గం గ్రామీణ రూరల్​ సీఐ రాజా తెలిపారు. ఒక బొలెరో వాహనంతో పాటు 880 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నట్లు ఆయన వెల్లడించారు. ఐదుగురు నిందుతులపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ పేర్కొన్నారు.

ఇదీ చూడండి: పెళ్లైన ఆరు నెలలకే వివాహిత అనుమానాస్పద మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.