ETV Bharat / state

ద్విచక్రవాహనంపై తరలిస్తున్న కర్ణాటక మద్యం ప్యాకెట్లు పట్టివేత

author img

By

Published : Jun 20, 2020, 11:36 AM IST

ద్విచక్రవాహనంపై అక్రమంగా తరలిస్తున్న 48 కర్ణాటక మద్యం ప్యాకెట్లను ఉరవకొండ ఎస్​ఈబీ పోలీసులు పట్టుకున్నారు. ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు సీఐ శ్యాంప్రసాద్​ తెలిపారు.

karnataka liquor caught by uravakonda seb police in ananthapur district
48 కర్ణాటక మద్యం ప్యాకెట్లు పట్టుకున్న పోలీసులు

అక్రమంగా తరలిస్తున్న కర్ణాటక మద్యాన్ని అనంతపురం జిల్లా ఉరవకొండ ఎస్​ఈబీ పోలీసులు పట్టుకున్నారు. వెల్పమడుగు వద్ద తనిఖీలు చేస్తుండగా 48 మద్యం ప్యాకెట్లు తరలిస్తున్న ద్విచక్రవాహనాన్ని సీజ్​ చేశారు. ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.

పక్క రాష్ట్రంలో మద్యం ధరలు తక్కువగా ఉండటం వల్ల ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని సీఐ శ్యాంప్రసాద్​ తెలిపారు. ఎవరైనా ఇలాంటి అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.

అక్రమంగా తరలిస్తున్న కర్ణాటక మద్యాన్ని అనంతపురం జిల్లా ఉరవకొండ ఎస్​ఈబీ పోలీసులు పట్టుకున్నారు. వెల్పమడుగు వద్ద తనిఖీలు చేస్తుండగా 48 మద్యం ప్యాకెట్లు తరలిస్తున్న ద్విచక్రవాహనాన్ని సీజ్​ చేశారు. ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.

పక్క రాష్ట్రంలో మద్యం ధరలు తక్కువగా ఉండటం వల్ల ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని సీఐ శ్యాంప్రసాద్​ తెలిపారు. ఎవరైనా ఇలాంటి అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.

ఇదీ చదవండి:

తెలంగాణ నుంచి తరలిస్తున్న మద్యం పట్టివేత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.