ETV Bharat / state

48 మంది రేషన్​ డీలర్లపై పోలీసులకు ఫిర్యాదు

48 మంది చౌక ధరల డిపోల డీలర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కంబదూరు మండల తహశీల్దార్... పోలీసులకు ఫిర్యాదు చేశారు.

author img

By

Published : Sep 8, 2019, 10:01 PM IST

ఫిర్యాదు
48 మంది రేషన్​ డీలర్లపై పోలీసులకు ఫిర్యాదు

అనంతపురం జిల్లా కంబదూరు మండలంలో 48 మంది చౌక ధరల సరుకుల డిపోల డీలర్లపై క్రిమినల్ కేసు నమోదు చేయాలంటూ ఆ మండల తహశీల్దార్.. సంబంధిత పోలీసులను కోరారు. ఈ మేరకు ఫిర్యాదు చేశారు. డీలర్లు ప్రభుత్వానికి బకాయి ఉన్న వందలాది క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని తిరిగి ఇవ్వలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. పౌరసరఫరాల చట్టం ప్రకారం వారిపై చర్యలు తీసుకోవాలని మండల తహశీల్దార్ బాలకృష్ణమూర్తి కంబదూరు పోలీసులను కోరారు.​ వారి జాబితాతో కూడిన ఫిర్యాదును పంపారు.

48 మంది రేషన్​ డీలర్లపై పోలీసులకు ఫిర్యాదు

అనంతపురం జిల్లా కంబదూరు మండలంలో 48 మంది చౌక ధరల సరుకుల డిపోల డీలర్లపై క్రిమినల్ కేసు నమోదు చేయాలంటూ ఆ మండల తహశీల్దార్.. సంబంధిత పోలీసులను కోరారు. ఈ మేరకు ఫిర్యాదు చేశారు. డీలర్లు ప్రభుత్వానికి బకాయి ఉన్న వందలాది క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని తిరిగి ఇవ్వలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. పౌరసరఫరాల చట్టం ప్రకారం వారిపై చర్యలు తీసుకోవాలని మండల తహశీల్దార్ బాలకృష్ణమూర్తి కంబదూరు పోలీసులను కోరారు.​ వారి జాబితాతో కూడిన ఫిర్యాదును పంపారు.

Intro:ap_knl_22_08_katti_dadi_ab_AP10058
యాంకర్, కర్నూలు జిల్లా నంద్యాలలో కరీం అనే యువకుడిని అలీ అనే వ్యక్తి కత్తితో దాడి చేశాడు. ఈ సంఘటనలో కరీం ఎడమచేతికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ ఆ యువకుడిని స్థానికులు నంద్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు కరీంకు చికిత్సచేశారు. అప్పుగా తీసుకున్న 6 వేల రూపాయలను చెల్లించని కరీంపై కసి పెంచుకున్న అలీ టెంకాయ కత్తితో దాడి చేశారు. వీరిద్దరూ ఒకరినొకరు బంధువులు. సంఘటన పై పోలీసులు విచారణ చేపట్టారు


Body:కత్తితో దాడి గాయాలు


Conclusion:8008573804, సీసీ.నరసింహులు, నంద్యాల, కర్నూలు జిల్లా

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.