ETV Bharat / state

నేడు అనంత, కర్నూలు జిల్లాల్లో జగన్​ పర్యటన

ఈ రోజు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్​ జగన్​ మోహన్ రెడ్డి కర్నూలు, అనంతపురం జిల్లాల్లో పర్యటించనున్నారు. ఉదయం 9.30 గంటలకు కర్నులు జిల్లా నందికొట్కూరు బహిరంగ సభలో పాల్గొననున్నారు.

author img

By

Published : Mar 30, 2019, 4:16 AM IST

జగన్​

ఈ రోజు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్​ జగన్​ మోహన్ రెడ్డి కర్నూలు, అనంతపురం జిల్లాల్లో పర్యటించనున్నారు. ఉదయం 9.30 గంటలకు కర్నులు జిల్లా నందికొట్కూరు బహిరంగ సభలో పాల్గొననున్నారు. 11.30 గంటలకు ఎమ్మిగనూరులో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 1.30 గంటలకు అనంతపురం జిల్లా మడకశిరలో రోడ్ షో నిర్వహించనున్నారు. 3.30 గంటలకు పెనుగొండ నియోజకవర్గంలోని సోమందేపల్లిలో ప్రచారం చేయనున్నారు.

ఈ రోజు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్​ జగన్​ మోహన్ రెడ్డి కర్నూలు, అనంతపురం జిల్లాల్లో పర్యటించనున్నారు. ఉదయం 9.30 గంటలకు కర్నులు జిల్లా నందికొట్కూరు బహిరంగ సభలో పాల్గొననున్నారు. 11.30 గంటలకు ఎమ్మిగనూరులో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 1.30 గంటలకు అనంతపురం జిల్లా మడకశిరలో రోడ్ షో నిర్వహించనున్నారు. 3.30 గంటలకు పెనుగొండ నియోజకవర్గంలోని సోమందేపల్లిలో ప్రచారం చేయనున్నారు.

sample description

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.