అనంతపురం జిల్లా గాండ్లపెంట మండలం బనాన్ చెరువుపల్లికి చెందిన ఇంటర్ విద్యార్థి రేవంత్ నాయక్ అదృశ్యమయ్యాడు. కళాశాలకు వెళ్లిన విద్యార్థి తిరిగి ఇంటికి రాలేదు. స్నేహితులు, బంధువుల ఇళ్లలో వాకబు చేసిన కుటుంబ సభ్యులు ఆచూకీ దొరక్కపోవటంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసుగా నమోదు చేసి.. దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై గురు ప్రసాద్ రెడ్డి తెలిపారు.
ఇదీ చదవండి: విమానాశ్రయం లాంటి హంగులతో గుంతకల్ రైల్వే స్టేషన్