ETV Bharat / state

అక్రమంగా తరలిస్తున్న 90 కర్ణాటక మద్యం ప్యాకెట్లు పట్టివేత

author img

By

Published : Nov 25, 2020, 8:56 PM IST

అనంతపురం జిల్లా మడకశిర మండలంలో అక్రమంగా తరలిస్తున్న కర్ణాటక మద్యాన్ని ఎస్​ఈబీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేఎస్ తాండ గ్రామంలో కృష్ణమూర్తి అనే వ్యక్తి 90 కర్ణాటక మద్యం పాకెట్లను ద్విచక్ర వాహనంపై తరలిస్తుండగా పట్టుకున్నారు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్​కు తరలించారు.

illegal transport of karnataka liquor has seazed in madakashira at tirupathi
అక్రమంగా తరలిస్తున్న 90కర్ణాటక మద్యం ప్యాకెట్లు పట్టివేత

అనంతపురం జిల్లా మడకశిర మండలం కేఎస్ తాండ గ్రామంలో కృష్ణమూర్తి అనే వ్యక్తి 90 కర్ణాటక మద్యం పాకెట్లను ద్విచక్ర వాహనంపై తీసుకుని వెళుతుండగా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో పోలీసులకు పట్టుబడ్డాడు. ద్విచక్ర వాహనాన్ని, మద్యం ప్యాకెట్ లను స్వాధీనం చేసుకున్న పోలీసులు... నిందితుడిని అరెస్టు చేశి రిమాండ్ కు తరలించారు. కర్ణాటక మద్యం అమ్మేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సీఐ రాజేంద్రప్రసాద్ హెచ్చరించారు.

ఇదీ చదవండి:

అనంతపురం జిల్లా మడకశిర మండలం కేఎస్ తాండ గ్రామంలో కృష్ణమూర్తి అనే వ్యక్తి 90 కర్ణాటక మద్యం పాకెట్లను ద్విచక్ర వాహనంపై తీసుకుని వెళుతుండగా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో పోలీసులకు పట్టుబడ్డాడు. ద్విచక్ర వాహనాన్ని, మద్యం ప్యాకెట్ లను స్వాధీనం చేసుకున్న పోలీసులు... నిందితుడిని అరెస్టు చేశి రిమాండ్ కు తరలించారు. కర్ణాటక మద్యం అమ్మేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సీఐ రాజేంద్రప్రసాద్ హెచ్చరించారు.

ఇదీ చదవండి:

వైకాపాలోని రెండు వర్గాల మధ్య ఘర్షణ...10 మందికి తీవ్రగాయాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.