ETV Bharat / state

పల్లె రఘునాథరెడ్డికి అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు

పల్లె రఘునాథరెడ్డి అస్వస్థతకు గురయ్యారు. అనంతపురంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

author img

By

Published : Apr 10, 2019, 11:36 PM IST

పల్లె రఘునాథరెడ్డికి అస్వస్థత
పల్లె రఘునాథరెడ్డి అస్వస్థత

మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి అస్వస్థతకు గురయ్యారు. భార్య సమాధి వద్ద నివాళులర్పించేందుకు వెళ్లిన రఘునాథరెడ్డి ఒక్కసారిగా కుప్పకూలారు. ప్రస్తుతం ఆయన అనంతపురంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పల్లె రఘునాథరెడ్డిని ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి, తెదేపా నేతలు పరామర్శించారు.

పల్లె రఘునాథరెడ్డి అస్వస్థత

మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి అస్వస్థతకు గురయ్యారు. భార్య సమాధి వద్ద నివాళులర్పించేందుకు వెళ్లిన రఘునాథరెడ్డి ఒక్కసారిగా కుప్పకూలారు. ప్రస్తుతం ఆయన అనంతపురంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పల్లె రఘునాథరెడ్డిని ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి, తెదేపా నేతలు పరామర్శించారు.

Intro:ap_rjy_62_08_prathipadu_poll_campaign_avb_c10


Body:ap_rjy_62_08_prathipadu_poll_campaign_avb_c10


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.