ETV Bharat / state

SUSPEND: అహోబిళం ఆలయ ఈవో రమేశ్‌బాబు సస్పెన్షన్‌ - సబ్‌రిజిస్ట్రార్‌గా పనిచేసిన సురేశ్ ఆచారి సస్పెన్షన్‌

AHOBILAM TEMPLE EO SUSPENDED
AHOBILAM TEMPLE EO SUSPENDED
author img

By

Published : Sep 3, 2021, 9:57 PM IST

Updated : Sep 3, 2021, 10:33 PM IST

21:44 September 03

AHOBILAM TEMPLE EO SUSPENDED

అనంతపురం జిల్లాలోని పెన్నా అహోబిళం ఆలయ ఈవో రమేశ్‌బాబు సస్పెన్షన్‌ అయ్యారు. దేవాలయ పనులకు నగదు చెల్లించినట్లు విచారణలో తేలడంతో ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

సబ్ రిజిస్ట్రార్ సస్పెన్షన్..

అనంతపురం గ్రామీణ సబ్‌రిజిస్ట్రార్‌గా పనిచేసిన సురేశ్ ఆచారి సస్పెన్షన్‌ కు గురయ్యారు. ఈ మేరకు రిజిస్ట్రేషన్ల శాఖ డీఐజీ మాధవిు ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ భూమిని రిజిస్ట్రేషన్ చేసినట్లు అధికారుల విచారణలో నిర్ధరణ కావడంతో సస్పెండ్ చేశారు. 

ఇదీ చదవండి: 

GANESH IDOLS: గణేశ్ విగ్రహాల ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలంటూ ఆందోళన

21:44 September 03

AHOBILAM TEMPLE EO SUSPENDED

అనంతపురం జిల్లాలోని పెన్నా అహోబిళం ఆలయ ఈవో రమేశ్‌బాబు సస్పెన్షన్‌ అయ్యారు. దేవాలయ పనులకు నగదు చెల్లించినట్లు విచారణలో తేలడంతో ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

సబ్ రిజిస్ట్రార్ సస్పెన్షన్..

అనంతపురం గ్రామీణ సబ్‌రిజిస్ట్రార్‌గా పనిచేసిన సురేశ్ ఆచారి సస్పెన్షన్‌ కు గురయ్యారు. ఈ మేరకు రిజిస్ట్రేషన్ల శాఖ డీఐజీ మాధవిు ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ భూమిని రిజిస్ట్రేషన్ చేసినట్లు అధికారుల విచారణలో నిర్ధరణ కావడంతో సస్పెండ్ చేశారు. 

ఇదీ చదవండి: 

GANESH IDOLS: గణేశ్ విగ్రహాల ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలంటూ ఆందోళన

Last Updated : Sep 3, 2021, 10:33 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.